కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు చక్కని వైద్య సేవలను అందిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ�
రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మహేశ్వరంలో రూ.4 కోట్లతో 30 పడకల దవాఖాన, ఆక్సీజన్ ప్లాంటును రాష్ట�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చే
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
నగరం నలువైపులా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న టిమ్స్ దవాఖానలు రాష్ట్ర వైద్య రంగానికి సరికొత్త విధానాన్ని పరిచయం చేయబోతున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ‘హైబ్రిడ్' విధానంలో ని
సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో ప్రధానంగా కృష్ణా పరీవాహక ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు �
2009వ సంవత్సరం. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. నేను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో డాక్టర్గా పనిచేస్తున్నాను. 610 జీవో రద్దు చేయాలంటూ అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. అప్పటి ఉమ్మ
ప్రజావైద్యాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో గణనీయంగా కేటాయింపులు పెంచింది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో వసతులు మెరుగయ్యాయి. ప్రజలకు ఉత్తమ వైద్యం అందుతున్నది. 2014లో తలసరి హెల్త్ బడ్�
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..దవాఖానల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నది. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మెరుగైన సేవలను అందిస్తున్నది.
రాష్ట్రంలో వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయలు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి పూర్తి �
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ దవాఖానలను సీఎం కేసీఆర్ ఆధునీకరించారు. గతంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానకు వెళ్లడాన�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందుతున్నదని, సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఆరోగ్య తెలంగాణగా మారి దేశానికే రోల్మోడల్గా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేం�