ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలన్ని గుర్తించాయి. ఆ దిశలోనే ముందుకుసాగుతున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం పాలకులు ఓట్లు దండుకునే పథకాలకే ప్రాధాన్యం ఇవ్
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తెలంగాణలోని ఏడు ప్రభుత్వ దవాఖానలకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. వీటిలో ఖమ్మం జిల్లా ధంసులాపురం, అదిలాబాద్ జిల్లా ధనోరా, కరీంనగర్ జిల్లా జమ్మికు�
ఆరోగ్య తెలంగాణ స్థాపనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు నార్మల్ డెలివరీలకు కేరాఫ్గా నిలుస్తుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు సకల సౌకర్యాలు కల్పించి సాధారణ కాన�
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డ�
కార్పొరేట్కే పరిమితమైన రోబో సేవలను తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే రూ.32కోట్ల వ్యయంతో నిమ్స్లో రోబోటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు చక్కని వైద్య సేవలను అందిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ�
రాష్ట్రంలో ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చి దిద్దుతున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. మహేశ్వరంలో రూ.4 కోట్లతో 30 పడకల దవాఖాన, ఆక్సీజన్ ప్లాంటును రాష్ట�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చే
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.