Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు.. అనేంత స్థాయికి హాస్పిటల్స్ మారాయి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ను తలదన్నే రీతిల�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నా�
NIMS | ఎన్నో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను నిలుపుతున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. మెట్రల్ వాల్వ్ పూడుకుపోయిన ఓ వృద్ధురాలికి ఆధునిక చిక
దళితులను కూలిపనులు చేయడం కోసమే పరిమితం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించండి’ అని నాడు బ్రిటిష్ పాలకులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిమాండ్ చేశారు.
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే పాట తెలంగాణలో వినిపించడం లేదు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సే వలు అందుతున్నాయని, వందశాతం నార్మల్ డెలివరీలు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు
Harish Rao | వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. వైద్యరంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్�
ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి పాలనలో కనీస వసతుల్లేక కునారిల్లిన ప్రభుత్వ దవాఖానల్లో రోగుల నాడి పట్టేందుకు కనీస సంఖ్యలోనైనా వైద్యులు ఉండేవారు కాదు.
పీహెచ్సీలు, రిమ్స్లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలు ఉపయోగించుకోవాలని మాతాశిశు సంరక్షణ జిల్లా అధికారి విజయసారథి అన్నారు. భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం వైద్యులతో కలిసి 30 మంది గర్భిణులకు పరీక్�
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది.