పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలు, మండలాలు ఆవిర్భవించాయి. ఇలా ఏర్పాటైన పలు కొత్త మండలాల్లో పోలీస్స్టేషన్లు, తాసీ�
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా స ర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ద వాఖానలను నిర్మిస్తున్నది. ప్రజలకు స్థా నికంగా మెరుగైన వైద్యం అందించేందుకు జడ్చర్లలో రూ.30 కోట్లతో దాదాపు రెండెకరాల్లో వంద పడకల ఏరి యా
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ (Minister Talasani Sr
Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు.. అనేంత స్థాయికి హాస్పిటల్స్ మారాయి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ను తలదన్నే రీతిల�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నారు.. అవసరమైన మేరకు అత్యాధునిక సాంకేతిక యంత్రాలను సమకూరుస్తున్నా�
NIMS | ఎన్నో క్లిష్టమైన వైద్య చికిత్సలు అందిస్తూ ఎన్నో ప్రాణాలను నిలుపుతున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. మెట్రల్ వాల్వ్ పూడుకుపోయిన ఓ వృద్ధురాలికి ఆధునిక చిక
దళితులను కూలిపనులు చేయడం కోసమే పరిమితం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించండి’ అని నాడు బ్రిటిష్ పాలకులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిమాండ్ చేశారు.
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే పాట తెలంగాణలో వినిపించడం లేదు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రి హరీశ్రావు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగింది.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సే వలు అందుతున్నాయని, వందశాతం నార్మల్ డెలివరీలు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు