ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్ర�
Minister KTR | సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపంలా ఉండేదని.. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం కొత్త రూపం దాల్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆస్పత్రి
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిరుపేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీసే పని లేకుండా ప్రభుత్వ దవాఖానల్లోనే అన్న�
స్వరాష్ట్రంలో సర్కారు వైద్యంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ఏ రోగమొచ్చినా అధునాతన చికిత్స దొరుకుతుందనే భరోసా నింపింది. సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టాక వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. మౌలిక సదుపాయా
సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించా�
ఒకనాడు ప్రభుత్వ వైద్యం అంటే.. పాడుబడిన భవనాలు, చెదలు పట్టిన కుర్చీలు, ఖాళీగా పోస్టులు, అందుబాటులో లేని మందులు, ఆమడదూరంలో అత్యాధునిక సదుపాయాలు, అనేకచోట్ల నర్సులు, కాంపౌండర్లే వైద్యం అందించిన దుస్థితి. కానీ..
రాష్ట్ర ప్రభుత్వం కేవలం భవనాలను నిర్మించి చేతులు దులుపుకోవడం లేదు. అత్యాధునిక వసతులు సమకూర్చుతూ.. భారీస్థాయిలో సిబ్బందిని నియమించింది. దవాఖానలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నది. దీంతో
పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక నూతన జిల్లాలు, మండలాలు ఆవిర్భవించాయి. ఇలా ఏర్పాటైన పలు కొత్త మండలాల్లో పోలీస్స్టేషన్లు, తాసీ�
పేదల ఆరోగ్యమే లక్ష్యంగా స ర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ద వాఖానలను నిర్మిస్తున్నది. ప్రజలకు స్థా నికంగా మెరుగైన వైద్యం అందించేందుకు జడ్చర్లలో రూ.30 కోట్లతో దాదాపు రెండెకరాల్లో వంద పడకల ఏరి యా
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ (Minister Talasani Sr
Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు.. అనేంత స్థాయికి హాస్పిటల్స్ మారాయి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ను తలదన్నే రీతిల�