Harish Rao | వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. వైద్యరంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హరీశ్�
ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నది. ఉమ్మడి పాలనలో కనీస వసతుల్లేక కునారిల్లిన ప్రభుత్వ దవాఖానల్లో రోగుల నాడి పట్టేందుకు కనీస సంఖ్యలోనైనా వైద్యులు ఉండేవారు కాదు.
పీహెచ్సీలు, రిమ్స్లో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని, ప్రజలు ఉపయోగించుకోవాలని మాతాశిశు సంరక్షణ జిల్లా అధికారి విజయసారథి అన్నారు. భీంపూర్ పీహెచ్సీలో మంగళవారం వైద్యులతో కలిసి 30 మంది గర్భిణులకు పరీక్�
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది.
ఐదు నెలలుగా రాష్ట్రంలోనే అత్యధికంగా డెంటల్ సర్జరీలు చేస్తున్న దవాఖానగా జిల్లా ప్రభుత్వ దవాఖాన నిలిచింది. ఇందుకు గానూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో దవాఖానలో రూ. 3 లక్షల విలువైన ముఖాం�
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నియామకంతో పాటు మౌలిక వసతులు కల్పించిన దృష్ట్యా ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
సర్కారు దవాఖాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వసతులు, వైద్య సదుపాయాలతో పాటు గర్భిణుల ప్రసవాల సంఖ్య పెంచేందుకు కేసీఆర్ కిట్ వంటి పథకాలను �
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందిస్తున్నట్లు విప్ గంపగోవర్ధన్ తెలిపారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలోని సీహెచ్సీలో స్కానింగ్ గదిని,
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన విధానంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ తరహా వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా సర్కారు దవాఖానల్లో అందిస్తున్నది. వైద్యరంగంలో సమూల మార్పులు తెచ్చి.. సర్కారు దవాఖాన అంటేనే నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుందనే ప్రశంసలు అంద
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఈసీఐఎల్) సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా 2022-2023 ఆర్థిక