‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అన్ని వసతులను కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్�
హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తాస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్పేట్లోని 50 పడకల హాస్పిటల్లో రూ.74 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
వెంగళరావునగర్, మే 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు �
సిద్దిపేట : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు త
నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేర�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు కేవలం కార్యక్రమమో, పథకమో కాదు, అదొక ఉద్యమం. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని వైద్య, �
ఆదిలాబాద్ : సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో
ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన�
స్వరాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట సర్కారు దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దుబ్బాక, డిసెంబర్ 25: తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావ�
కలెక్టర్ క్రాంతి | జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభు�
సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కోర్సు: జనరల్ �
కొవిడ్ రోగులకు వైద్యులు, నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ 12 పడకల గది ప్రారంభం విద్యానగర్, నవంబర్ 30: ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్�
భారీగా తగ్గిన మాతాశిశు మరణాలు సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్ సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు కరోనా నేపథ్యంలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ 33 దవాఖానాల్లో 5 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు అద్భుత ఫలితాన�