ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ధర్మపురి, జనవరి 21: మాతాశిశు సంరక్షణపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వసతుల కల్పన�
స్వరాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట సర్కారు దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దుబ్బాక, డిసెంబర్ 25: తెలంగాణ వైద్యరంగం దేశానికే ఆదర్శమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావ�
కలెక్టర్ క్రాంతి | జిల్లా ప్రభుత్వ దవాఖానకి సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య శాఖ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభు�
సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, �
హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్లో ప్రవేశాల కోసం అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కోర్సు: జనరల్ �
కొవిడ్ రోగులకు వైద్యులు, నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రభుత్వ దవాఖానలో ఐసీయూ 12 పడకల గది ప్రారంభం విద్యానగర్, నవంబర్ 30: ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్�
భారీగా తగ్గిన మాతాశిశు మరణాలు సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్ సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు కరోనా నేపథ్యంలో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ 33 దవాఖానాల్లో 5 వేలకుపైగా బెడ్లు ఏర్పాటు అద్భుత ఫలితాన�
వైద్య వసతులకు 10వేల కోట్లు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగ�
బాన్సువాడ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వంద పడకల మాతా, శిశు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి వసతులు, వైద్యా�
ఇంద్రవెల్లి : ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ తరహలో ప్రజలకు మైరుగైన వైద్యం అందుతుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానను శుక్రవారం జిల్లా వైద్యాధికారి రాథ�
ప్రతి ప్రభుత్వ దవాఖానలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ రాష్ట్రంలో పౌరులందరి ఆరోగ్య చరిత్రకు రూపకల్పన వచ్చేనెలలో ములుగు, రాజన్నసిరిసిల్లలో పైలట్ ప్రాజెక్టు ఇంటింటికి తిరిగి పదిరకాల ఆరోగ్య పరీక్షల నిర్వహణ మ�
4 సూపర్ స్పెషాలిటీలు, ఒకటి మల్టీ స్పెషాలిటీ దవాఖానలు శివారు ప్రాంతాలు, జిల్లాల బాధితులకు సత్వర సేవలు అత్యవసర సమయంలో వేగంగా చికిత్స అందుబాటులోకొస్తే ప్రభుత్వ వైద్యంలో పెనుమార్పులు పారిశ్రామికవాడకు ప్ర
సర్కారు దవాఖానల్లో ఉచితంగా 57 టెస్టులు 12 జిల్లాల్లో డయగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం అందుబాటులోనే అత్యాధునిక వైద్యం పేదలకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలందరికీ పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య ప�