వైద్య వసతులకు 10వేల కోట్లు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగ�
బాన్సువాడ : రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వంద పడకల మాతా, శిశు దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి వసతులు, వైద్యా�
ఇంద్రవెల్లి : ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ తరహలో ప్రజలకు మైరుగైన వైద్యం అందుతుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానను శుక్రవారం జిల్లా వైద్యాధికారి రాథ�
ప్రతి ప్రభుత్వ దవాఖానలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ రాష్ట్రంలో పౌరులందరి ఆరోగ్య చరిత్రకు రూపకల్పన వచ్చేనెలలో ములుగు, రాజన్నసిరిసిల్లలో పైలట్ ప్రాజెక్టు ఇంటింటికి తిరిగి పదిరకాల ఆరోగ్య పరీక్షల నిర్వహణ మ�
4 సూపర్ స్పెషాలిటీలు, ఒకటి మల్టీ స్పెషాలిటీ దవాఖానలు శివారు ప్రాంతాలు, జిల్లాల బాధితులకు సత్వర సేవలు అత్యవసర సమయంలో వేగంగా చికిత్స అందుబాటులోకొస్తే ప్రభుత్వ వైద్యంలో పెనుమార్పులు పారిశ్రామికవాడకు ప్ర
సర్కారు దవాఖానల్లో ఉచితంగా 57 టెస్టులు 12 జిల్లాల్లో డయగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం అందుబాటులోనే అత్యాధునిక వైద్యం పేదలకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలందరికీ పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య ప�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రోగనిర్ధారణ కోసం పేదలు ఇక ప్రైవేటు ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, 57 రకాల పరీక్షలు ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నీలగిరి : సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నదని విద్యుత్తుశాఖ మం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రభుత్వ దవాఖానల పట్ల పేద ప్రజల్లో విశ్వాసం పెరిగిందునే నేనుపోత బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
కోలుకున్న కొవిడ్ బాధితులు ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో పెరిగిన నమ్మకం ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్�