దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( ఈసీఐఎల్) సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా 2022-2023 ఆర్థిక
Harish rao | తల్లి బిడ్డా సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా సర్కారు దావాఖానల్లో గర్భిణీల సౌకర్యార్థం స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని శిశు సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి అన్నారు. నగరంలోని ప్రభుత్వ దవాఖానలో శిశు సంక్షేమశాఖ, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినం కార్యక్రమాన�
సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి, మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు.
సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న�
MLA Kranthi karan | తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషితో అన్ని సర్కార్ దవఖానాల్లో ప్రజలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చి సమూల మార్పులు తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వ�
Talasani Srinivas yadav | ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత సర్కారు దవాఖానలను
2019 బ్యాచ్కు 23, 24న కౌన్సిలింగ్ డీఎంఈ రమేశ్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న 2018 బ్యాచ్కు చెందిన సీనియర్ రెసిడెంట్లను రిలీవ్ చేయాలని వైద్య విద్య సంచా�