సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి, మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు.
సంపన్నులకే సాకారమయ్యే కార్పొరేట్ వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పేదలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. లక్షల రూపాయల వ్యయంతో కూడిన భారీ శస్త్రచికిత్సలను ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్న�
MLA Kranthi karan | తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషితో అన్ని సర్కార్ దవఖానాల్లో ప్రజలకు కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చి సమూల మార్పులు తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వ�
Talasani Srinivas yadav | ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పాడిన తర్వాత సర్కారు దవాఖానలను
2019 బ్యాచ్కు 23, 24న కౌన్సిలింగ్ డీఎంఈ రమేశ్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న 2018 బ్యాచ్కు చెందిన సీనియర్ రెసిడెంట్లను రిలీవ్ చేయాలని వైద్య విద్య సంచా�
తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అన్ని వసతులను కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రావు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్�
హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తాస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్పేట్లోని 50 పడకల హాస్పిటల్లో రూ.74 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
వెంగళరావునగర్, మే 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు �