ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల పీహెచ్సీని శుక్రవారం ఆకస్మికంగ�
అర్హులందరికీ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపచేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలో నూ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్రపిండాల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో బుధవా�
ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. షాబాద్లోని ప్రభుత్వ దవాఖానను ఆమెజాన్ వెబ�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ) ఫార్మసీల్లో మందుల కొరత నెలక�
Telangana | ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలకు శ్రీకారం చుట్టింది. కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి�
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి-కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఈ పథకం ఆడబిడ్డలకు వరంగా మారడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు గర్భిణులు
కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందంటూ వెలువడిన వార్త కథనాల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్గా తీసుకుంది.
పాత బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ దవాఖాన అప్పుడెట్లుండె.. ఇప్పుడెట్లయిం దో చూడాలని జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్కుమార్ అన్నారు. పాత బస్టాండ్లో ఇరుగ్గా ఉన్న ప్రభుత్వ దవాఖానను
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడుతోంది. మాతా శిశు సంరక్షణకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యం అందిస్తుండడంతో ప్రభుత్వ దవాఖానల
ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలన్ని గుర్తించాయి. ఆ దిశలోనే ముందుకుసాగుతున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం పాలకులు ఓట్లు దండుకునే పథకాలకే ప్రాధాన్యం ఇవ్
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల మరణాలు ఆగటం లేదు. బుధవారం నాగపూర్లోని రెండు ప్రభుత్వ దవాఖానల్లో 25 మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోయారు.