మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన�
Padma Devender Reddy | సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రైవేటుకు దీటుగా మెరుగైన వైద్యం అందుతుండటంతో అన్ని వర్గాల వారు ప్రభుత్వ దవాఖాన బాటపడుతున్నారు. డెలివరీ మొదలుకొని వ్యాక్సిన్లు, ఇతర ఏ వైద్య సేవలైనా స
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు దంత శస్త్ర చికిత్సల్లో రికార్డును నెలకొల్పారు. డెంటిస్ట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి ఒకే నెలలో 573 సర్జరీలు చేశారు. దేశ చరిత్రలో ప్రభుత్వ దవాఖాన దంత �
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనీషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ) న్యూఢిల్లీ గ్రేడ్-1 గుర్తింపు దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పది పద్ధతుల ప్రకారం.. అప్ప
అన్నం తింటే ముద్ద గొంతులో నుంచి కిందకు దిగదు. అన్నవాహిక కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటుంది. ‘అక్లేసియా కార్డియా’ అనే ఇలాంటి సమస్యలు ఉన్న ఇద్దరు రోగులకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో గ్యాస్�
మహిళల్లో తీవ్రమైన అరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్లినిక్లకు ఆదరణ విశేషంగా ఉన్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
అత్యవసర చికిత్సకు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు.. అత్యాధునిక వైద్య పరికరాలు.. అపార అనుభవమున్న వైద్య సిబ్బంది.. ఆధునిక అంబులెన్స్లు ఇంకా మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణ కోసం మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రేలు, 57రకాల �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన వేదికగా సర్కారీ వైద్యశాలల ప్రతిష్ట దిగజార్చే కుట్రలు తెర లేచాయి. అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతు�
Nizamabad | నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగిని సహాయకులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల సిబ్బంది నిర్
మీరే నాబలం..బలగం.. ఎన్ని జన్మలెత్తినా మీరుణం తీర్చుకోలేనిదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ�
ఒక సమాజం అభివృద్ధిని ప్రతిబింబించే కొలమానాల్లో ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. ఒక దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వారి ఆరోగ్య సంరక్షణ చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి.
Sircilla | మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ దవాఖానలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 300 పడకలు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించా
Saleshwaram | నల్లమలలోని సలేశ్వరం జాతరలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్నది. రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు.