సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మ లాపూర్ గ్రామానికి చెందిన కోరేపు మౌనిక పురిటి నొప్పులతో ఆదివారం ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సబ్బండవర్ణాలకు స్వర్ణయుగం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడిపాలనలో ప్రజా సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారు. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూసినా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తూ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి అ�
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం త్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50కోట్లతో మన్ననూర్, అచ్చంపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేయనున్నార�
ఏ జీవి ప్రాణమైనా గాల్లో దీపమసొంటిది. ఎప్పుడు ఆరిపోతదో ఎవరికీ తెలువదు. క్షణం మారేలోపు మనిషి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. రోడ్డుపొంటి పోతుంటే ప్రమాదం జరిగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడవచ్చు. ఉన్నకాన్నేగుం
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం శివారు మేఘ్యాతండా, వెంకట్తండాల్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఆదివారం వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న 13 మందిపై దాడి చేసి గాయపరిచాయి.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థా యిలో వైద్య సేవలు అందిస్తున్నది. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురై�
వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన�
Padma Devender Reddy | సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. ప్రైవేటుకు దీటుగా మెరుగైన వైద్యం అందుతుండటంతో అన్ని వర్గాల వారు ప్రభుత్వ దవాఖాన బాటపడుతున్నారు. డెలివరీ మొదలుకొని వ్యాక్సిన్లు, ఇతర ఏ వైద్య సేవలైనా స
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యులు దంత శస్త్ర చికిత్సల్లో రికార్డును నెలకొల్పారు. డెంటిస్ట్ డాక్టర్ వాడె రవిప్రవీణ్రెడ్డి ఒకే నెలలో 573 సర్జరీలు చేశారు. దేశ చరిత్రలో ప్రభుత్వ దవాఖాన దంత �
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు బ్రెస్ట్ ఫీడింగ్ హాస్పిటల్ ఇనీషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ) న్యూఢిల్లీ గ్రేడ్-1 గుర్తింపు దక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పది పద్ధతుల ప్రకారం.. అప్ప