యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ దవాఖానలో ఫార్మసిస్ట్గా పని చేస్తున్న చిమ్మి శివకుమార్ను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ఫోన్లో తీవ్రంగా బెదిరించాడు. ‘నా జోలికి వస�
రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఉన్న పడకల సంఖ్య కేవలం 17 వేలు. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి కేవలం 1,400 బెడ్స్. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతో తొమ్మిదేండ్లలోనే అనూహ్య ప్రగతి న
సర్కారు దవాఖానలకు మంచిరోజులొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సకల సౌకర్యాలు సమకూరాయి. గతంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే మాటలకు చెల్లుచీటి పడి, ఆరోగ్య ప్రదాయినులుగా మారాయి. ఈ తొమ్మిదేండ్లలో
“నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుకున్న రోజుల నుంచి ‘నేను పోతబిడ్డో ప్రభుత్వ దవాఖానకు’ అనే స్థాయికి సర్కారు వైద్యశాలలు ఎదిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం కునారిల్లగా.. స్వరాష్ట్రంలో �
సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యే యంగా పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందేలా.. కార్పొరేట్కు దీటుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవ�
కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో ఓ మహిళ సాధారణ ప్రసవంలో 4 కిలోల బరువు ఉన్న మగ శిశువుకు జన్మనిచ్చింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మ లాపూర్ గ్రామానికి చెందిన కోరేపు మౌనిక పురిటి నొప్పులతో ఆదివారం ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సబ్బండవర్ణాలకు స్వర్ణయుగం వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడిపాలనలో ప్రజా సంక్షేమాన్ని పాలకులు గాలికి వదిలేశారు. తమను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూసినా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పేదలకు సర్కార్ దవాఖానల్లో మెరుగైన సేవలందిస్తూ దేశంలోనే మూడోస్థానంలో నిలిచిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి మంత్రి అ�
ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మం త్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దాదాపు రూ.50కోట్లతో మన్ననూర్, అచ్చంపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేయనున్నార�
ఏ జీవి ప్రాణమైనా గాల్లో దీపమసొంటిది. ఎప్పుడు ఆరిపోతదో ఎవరికీ తెలువదు. క్షణం మారేలోపు మనిషి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. రోడ్డుపొంటి పోతుంటే ప్రమాదం జరిగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడవచ్చు. ఉన్నకాన్నేగుం
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో సేవలు అందించేందుకు ఒకే రోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన ఘట్టం తెలంగాణ అభివృద్ధి వేగానికి ఒక నిదర్శనం. రాష్ట్రంలో వైద్యరంగంలో చోటు చ�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఆనేపురం శివారు మేఘ్యాతండా, వెంకట్తండాల్లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఆదివారం వివిధ పనుల నిమిత్తం వెళ్తున్న 13 మందిపై దాడి చేసి గాయపరిచాయి.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీ సుకుంటున్నది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థా యిలో వైద్య సేవలు అందిస్తున్నది. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురై�
వైద్యరంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవం అంటేనే గతంలో ప్రైవేటు దవాఖానలకు దారి పట్టేది. ఇదే అదునుగా ప్రైవేటు దవాఖానల వారు అవసరం లేకపో