కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సకాలంలో దవాఖానకు తరలించి చికిత స అం దించడంతో ఆయనకు ప్రాణా పాయం తప్పింది.
కోస్గి ప్రజల 70 ఎండ్ల కల అతి త్వరలో నెరవేరనున్నది. పట్టణంలో 50 పడకల దవాఖాన మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు 50 పడకల ద�
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్త�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. కుష్టు వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బాధితులను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ల�
అసలే మారుమూల జిల్లా. మైదాన ప్రాంతం నుంచి విసిరేసినట్లుండే గిరిజన ప్రాంతం. ఇక్కడ నివసించే వారంతా అత్యంత నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. వారి ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక �
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలందుతున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానం�
ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లోని దవాఖానలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను అందజేయాలని కోరింది.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఎత్తుకున్న తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. సర్కారే నిరుపేదల వైద్యానికి రూ.లక్షలు వెచ్చిస్తూ రోగి లక్షణంగా ఇంటికి చేరేలా చేస్తోంది.
ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక�
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్
Minister Harish Rao | గతంలో అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.