ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని ఎత్తుకున్న తెలంగాణ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. సర్కారే నిరుపేదల వైద్యానికి రూ.లక్షలు వెచ్చిస్తూ రోగి లక్షణంగా ఇంటికి చేరేలా చేస్తోంది.
ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక�
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్
Minister Harish Rao | గతంలో అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
ఆపత్కాలంలో ఆదుకునే అత్యవసర వాహనాల నిర్వహణపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కాలం చెల్లిన 108, 102 అంబులెన్స్ల స్థానంలో కొత్తవి అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జి�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రతి మనిషిలోని అవయవాల్లో అత్యంత ప్రధానమైనవి కండ్లు. మనం ఏది చేయాలన్న, ఏది చూడాలన్న, ఏదైనా గుర్తు పట్టాలన్న, ప్రకృతి ఆస్వాదించాలన్న, ప్రపంచాన్ని చుట్టేయాలన్నా కండ్లు ఎంతో మ�
ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దున్న ప్రభుత్వం ప్రసవాల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. సర్కారు దవాఖానల్లో మిషన్ 80 పర్సెంట్ పేరుతో ప్రత్యేక పైలెట్ ప్రాజెక్ట్కు శ్రీకార�
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో రాష్ట్రంల�
ప్రైవేటు దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.వేల కోట్లతో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నది. ముఖ్యంగా పేదలపై ఆర్థిక భారం తగ్గించే�
మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంతో సాగుభూముల్లో భూసారం తగ్గి, దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుంటే సరైన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భూస�
ఇప్పటివరకు టీ డయాగ్నస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. తద్వారా 57.68 లక్షల మంది రోగులు ప్రయోజన�
ప్రభుత్వ దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే సంకల్పంతో ప్రారంభించిన టీ-డయాగ్నస్టిక్స్ (టీడీ) సేవలు మరింత విస్తరించనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం న�
ప్రజారోగ్యానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ప్రభుత్వ దవాఖా నల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయని టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన�
ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో రూ.25లక్షలతో ఏర్పా�