కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అనస్థీషియన్గా పని చేస్తున్న డాక్టర్ బండారి రాజ్కుమార్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించాడు.
కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడంతో ప్రజలు ఉరుకులు పరుగులతో టెస్ట్లకు పరిగెడుతున్నారు. ఈసారి వైరస్ ఎలాంటి �
రాష్ట్రంలో 15 మందికి కొత్త వేరియంట్ జేఎన్-1ను గుర్తించారు. ఇప్పటికే కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చలికాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని న
రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా వచ్చిన వారికి అవసరమైన చికిత్స అంద�
కారును లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం తాటికల్ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగింది.
హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయనకు పౌర సన
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించొద్దని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వేములవాడ సర్కారు దవాఖాన కార్పొరేట్కు దీటుగా సేవలందిస్తున్నది. బీఆర్ఎస్ సర్కారు తీసుకున్న చర్యలు, కల్పించిన సౌకర్యాలతో అరుదైన సర్జరీలకు కేరాఫ్లా మారింది. లక్షల రూపాయల విలువైన మోకీలు మార్పిడి సర్జర�
ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఔరాయా జిల్లాలో అంజలి (20) అనే యువతికి కరెంట్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తీస�
ఒకప్పుడు సాధారణ వైద్యసేవలకే పరిమితమైన ని మ్స్ దవాఖానలో అధునాతన రోబోటిక్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు నిర్వహిస్తున్నారు.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. బస్సులు, ఆటోలు, రిక్షాల్లో వెళ్లి అవస్థలకు గురయ్యేవారు.
ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కల సాకారమైంది. తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్' అని పిలిపించుకోవాలన్న కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరింది.
మహారాష్ట్ర ప్రభుత్వ దవాఖానాల్లో మృత్యుతాండవం కొనసాగుతున్నది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో గురువారం మరో 14 మంది మరణించారు. నాసిక్ ప్రభుత్వ దవాఖానలో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి