ఒకప్పుడు సాధారణ వైద్యసేవలకే పరిమితమైన ని మ్స్ దవాఖానలో అధునాతన రోబోటిక్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు నిర్వహిస్తున్నారు.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. బస్సులు, ఆటోలు, రిక్షాల్లో వెళ్లి అవస్థలకు గురయ్యేవారు.
ఏండ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల కల సాకారమైంది. తమ వృత్తికి, చేస్తున్న సేవకు మరింత గౌరవం తెచ్చేలా ‘ఆఫీసర్' అని పిలిపించుకోవాలన్న కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరింది.
మహారాష్ట్ర ప్రభుత్వ దవాఖానాల్లో మృత్యుతాండవం కొనసాగుతున్నది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో గురువారం మరో 14 మంది మరణించారు. నాసిక్ ప్రభుత్వ దవాఖానలో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ఉన్నతీకరించింది. వారి గౌరవం మరింత పెంచేలా ప్రస్తుత వృత్తి
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధ�
వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్�
Maharashtra | మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్�
మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణ మృదంగం మోగుతున్నది. కొద్దిరోజుల క్రితం థాణే దవాఖానలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరువక ముందే.. నాందేడ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
ఇన్నాళ్లూ తోడూనీడై నిలిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా మృతిచెందిన ఘటన గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. రాజోళి మండలం పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి(70) కొంత కాలంగా గద్వాలల�
రైతుల శ్రేయస్సుకోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోరూ. 1.28లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ.10 లక్షలతో నిర్
స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు.
దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రెండు ఎకరాల స్థలంలో విశాలమైన భవన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగులతో నిర్మించారు. ఆరు వెయిటింగ్ హాళ్లు.. ఆపరేషన్ థియేటర్లు.. అత్యవసర చికిత్సలు, పిల�
జక్రాన్పల్లి మండలం కేంద్రం లో యువతిపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీ సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.