కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో�
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజువారీగా సుమారు 500 నుంచి 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో
కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. తుమకూరు జిల్లా పావగడ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 22న నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించాయి. దీంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ఇండియన్ అసోసియేషన్ ఫర్ డెర్మటాలజిస్ట్, వెనిరాలజిస్ట్, లెప్రాలజిస్ట్ (ఐఏడీవీఎల్) 2024-25 ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ చిన్నపిల్లల చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ కటకం భూమేశ్కుమా�
ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలతో ఒక రిపోర్టు తయారుచేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.
ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పాలమాక�
వైద్య వృత్తి అత్యంత ఉన్నతమైనదని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. విద్యార్థులు సబ్జెక్టులపై పూర్తి అవగాహన పెంచుకుని కష్టపడి చదవాలని, నైపుణ్యం గల వైద్యులుగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకా�
కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రోగిని ఎలుకలు కరిచిన ఘటనలో ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేయడంపై సోమవారం దవాఖాన ఎదుట తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన త�
కామారెడ్డి జనరల్ దవాఖానలో ఐసీయూలో ఉన్న షేషెంట్ని ఎలుకలు కొరికిన ఘటనలో వైద్యులను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన ఎదుట తెలంగాణ ప్రభుత�
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచి గాయపర్చిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయగా
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల విభాగంలో 15 మంది చికిత్స ప