మండలంలోని కొంకనోనిపల్లి గ్రామానికి చెందిన శిరీషకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. కాగా మహిళను పరీక్షించిన వైద్యులు శిశువు మెడకు పెద్దపేగు చుట్టుకుందని,
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నారు
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు పేదలకు అండగా నిలుస్తున్నదని, ప్రజలందరికీ మెరుగైన వ
మద్యం మత్తులో బోసి మొలతో దవాఖాన అంతా తిరిగాడో డాక్టర్ (Doctor). మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన హాస్పిటల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
దవాఖానతోపాటు పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వివిధ వ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో�
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడింది. రోజువారీగా సుమారు 500 నుంచి 600 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యల నిమిత్తం వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జిల్లాలో
కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. తుమకూరు జిల్లా పావగడ ప్రభుత్వ దవాఖానలో ఈ నెల 22న నిర్వహించిన కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించాయి. దీంతో ముగ్గురు మహిళలు మృతిచెందారు.
ఇండియన్ అసోసియేషన్ ఫర్ డెర్మటాలజిస్ట్, వెనిరాలజిస్ట్, లెప్రాలజిస్ట్ (ఐఏడీవీఎల్) 2024-25 ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ చిన్నపిల్లల చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ కటకం భూమేశ్కుమా�
ప్రభుత్వ దవాఖానలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలతో ఒక రిపోర్టు తయారుచేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావ్ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.
ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పాలమాక�