హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్ల(Korutla) ప్రభుత్వ దవాఖానలో(Government Hospital) డాక్టర్లు వైద్య సేవలు(Medical services) నిలిపివేశారు. నిన్న రాత్రి దవాఖానలో వైద్య సిబ్బందిపై కొంతమంది విధులకు ఆటంకం కలిగించి వైద్యులపై దాడి(Attack on doctors) చేశారు. దాడికి నిరసనగా సోమవారం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.