కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా బనహట్టి తాలుకాలో 25 వేళ్లతో అరుదైన మగ శిశువు జన్మించాడు. క్రోమోజోముల్లో మార్పుల వల్లే ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు.
పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్స చేశారు. మూడేండ్ల బాలుడికి తల్లి కాలేయాన్ని విజయవంతంగా అమర్చి ఘనతను చాటారు.
సర్కారు వైద్యం కో సం నిరుపేదలు, మధ్య త రగతి కుటుంబాలే అధికంగా ఆధారపడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారికి మందులు.. సూదులు బయట తెచ్చుకోండంటూ చీటీలు (ప్రిస్క్రిప్షన్) రాస్తుండడంతో సర్కారు దవాఖానల
Snake Bites Man Every Saturday | శనివారం వస్తుందంటే ఒక వ్యక్తి హడలిపోతున్నాడు. ప్రతి శనివారం ఒక పాము అతడ్ని కాటేస్తోంది. 40 రోజుల్లో ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక్క రోజులోనే కోలుకుంటున్నాడు. ఈ వ�
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్త�
Doctors Dismissed | ఎలాంటి సమాచారం ఇవ్వకుడా విధులకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకున్నారు. 17 మంది ప్రభుత్వ వైద్యులను డిస్మిస్ చేశారు. నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యానికి తావు లేదని వార్నింగ్ ఇచ్చారు.
జిల్లాలో డెంగీ విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఈ తరహా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగీ కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది.
అనుకోకుండా వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్న వివాహిత. పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు.. వెరసి నవజాత శిశువును వి క్రయించిన కేసులో
వరంగల్ ఎంజీఎం దవాఖానను కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పలు విభాగాల్లో తిరుగుతూ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్ని రిజిస్టర్లను పరిశీలిం�
Pregnant Woman Dies | తప్పుడు ఇంజెక్షన్ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్నేహితుడి ఆస్తి కొట్టేయాలని భావించిన యువకుడు సినీ రచయితల ఊహకు సైతం అందని ప్లాన్ వేశాడు. వైద్యులతో కలిసి కుట్రపన్ని లింగమార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఆపై పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యువకుడి తండ్రి�
అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అద్భుతం జరిగింది. అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని గ్రామీణ �