నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతమైనందున చికిత్స పొందిన బాధితులతో గెట్టుగెదర్ని ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాలు, దీప మాలు మాట్�
కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి రోజూ 2 వేల నుంచి 2,500 మంది జ్వరాలతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చేరుతున్నట్లు త�
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ న్యాయం పొంది, తనలా ఇతరులు మోసపొద్దని సమాజానికి తెలియజేశారు.
చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే మందుల చీటీ కచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలని, స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్, రోగ నిర్ధారణలు పొందడం రోగి హక్కని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధమై�
ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను వీడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2022-24 మధ్య కాలంలో దేశంలోని 20 ఎయిమ్స్లకు చెందిన 429 మంది వైద్యులు రాజీనామా చేస
Suriya | తమిళ నటుడు సూర్యకి తమిళంలోనే కాక తెలుగులోను ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలతోనే కాకుండా సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుగుచుకున్నాడు.
Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ నటుడిగా, మంచి మనసున్న వ్యక్తిగా ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా బాక్సాఫీస్ పరంగా విజయా
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పదేళ్ల బాలికకు శస్త్ర చికిత్స చేసి అర కేజీ జుట్టును తొలగించారు. ఈ బాలిక 5-6 నెలల నుంచి వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నది.
ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యంతో శనివారం ఓ నిండు గిరిజన గర్భిణికి ప్రాణాపాయస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంకు చెందిన గొంది ఆదిలక్ష్
కొందరు వైద్యులు ఓ పల్లెటూరిలోనో.. ఓ చిన్న గల్లీలోనో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారంటే అందులో పెద్ద కథే ఉంటుంది! ఉదార స్వభావమున్న వైద్యులు తామే ఖర్చులు భరిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నా.. కొంద�