క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడు�
Al-Falah University | ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటప�
Jammu | నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైష్ ఏ మొహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న ఓ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు కీలక అనుమానిత ఉ
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అ నంతరం డాక్టర్లు ఎప్పుడు వస్తారో.. తమను �