అరుదైన నాడీ సంబంధిత వ్యాధి కారణంగా కోల్కతాకు చెందిన 10 ఏండ్ల బాలిక రెండున్నర ఏండ్లపాటు నోరు తెరుచుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా దాదాపు 912 రోజులు ఆ బాలిక నరకయాతన ఎదుర్కొన్నది. ఆమె దవడ, ముఖ కండరాలను నియంత్�
వాట్సాప్ గ్రూప్లో ఒక వైద్యుడి ఫోన్ నెంబర్ను యాడ్ చేసి స్టాక్స్లో మంచి లాభాలొస్తాయని రోజు మాట్లాడుతూ నెల రోజుల తరువాత రూ. 83 లక్షలు పెట్టుబడి పెట్టించి సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఈసీఐఎల్
తస్మాత్ జాగ్రత్త! అన్ని విషయాల్లోనూ పెద్దలు చెప్పే మాట ఇది. ముందుచూపు ఉన్నవాడే ముందడుగు వేయగలడు. ఆర్థిక విషయాల్లోతప్పటడుగు వేస్తే.. రెండేండ్లకో, మూడేండ్లకో కోలుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ సూత�
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్హెచ్ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
Cross-Border Kidney Racket | అప్పులపాలైన రైతు విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ గ్రహితల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని తనకు తక్కువ ఇచ్చినట్లు ఒక వీడియోలో ఆయన ఆరోపించాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేశ
ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చిన తల్లి తొమ్మిది రోజులకే ఆసుపత్రి లో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీ రావు పేట మండలం లింగన్న పేట లో చోటు చేసుకున్నది. తమ్మనవేని సౌజన్య (23) పురిటి నొప్పులతో బాధపడు�
Pakistan: పాకిస్థాన్లో వేల సంఖ్యలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. గత రెండేళ్లలో 5000 మంది డాక్టర్లు, 11000 మంది ఇంజినీర్లు, 13000 మంది అకౌంటెంట్లు పాకిస్థాన్ను వీడి వెళ్లినట్లు ఓ ప్రభుత్
అనుకోకుండా మూత్రం వస్తున్న ఫీలింగ్, ఆపుకుందామన్నా ఆపలేమని భయం, ఉన్నపళంగా వాష్రూమ్కు వెళ్లలేని పరిస్థితి.. ఇలాంటి అనుభవం అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది కదా. ఇలా జరగడం ఏదైనా వ్యాధికి సంకేతమని �
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ‘మాయ రోగం’తో పడకేసింది. టీవీవీపీ పరిధి దవాఖానల్లో పనిచేసే వైద్యు లు, ఇతర సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందకపోవడం తీవ్ర సమస్యగా మారింది. వైద్య సిబ్బందికి హెల్త్కార్డ�
ఇండియన్ నర్సులు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కు బ్రిటన్ వీసాలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.
క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.