ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం�
Kidney Racket | కిడ్నీ అమ్ముకున్న వ్యక్తికి రూ.50,000 తక్కువ చెల్లించడంపై వివాదం తలెత్తింది. దీంతో భారీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు డాక్టర్లతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీల
జిల్లా ప్రభుత్వ దవాఖాన రికార్డుల్లో అప్గ్రేడ్ తప్పా వసతుల్లో కనిపించడం లేదు. ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఉన్నా అందుకు అవసరమైన పరికరాలు అరకొరగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో సర్కారు దవా�
వైద్య రంగంలో డాక్టర్లకు ప్రాక్టికల్ జ్ఞానం చాలా అవసరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. నగునూర్లోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో వైద్య విద్యార్థుల కోసం ‘ప్రాణా-2026’ పేరిట రెండో రోజు
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. వైద్యుల పాలిట శాపంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల సేవలను వినియోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారి కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆందోళన �
కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన చికిత్స చేశారు. తీవ్రమైన వినికిడి లోపంతో బాధపడుతున్న మూడేండ్ల చిన్నారికి విజయవంతంగా స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించి సరికొత్త జీవితాన్ని ప్రసా�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రభుత్వ దవాఖానల్లో రోగులపై వైద్యులు వహిస్తున్న నిర్లక్ష్య దోరణి కనిపిస్తూనే ఉంది.. జరగరాని ఆలస్యం జరిగి ప్రాణాలు పోయాకా తమ ప్రయత్నం తాము చేశామని మా తప్పేమీ లేదని చెప్పడం పరిపాటిగా
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన వైద్యులపై జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
వైద్య వృత్తిపై దాడులు చేయడమేంటని ఐఎంఏ, తానా వైద్యులు ఆగ్రహించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం నల్ల రిబ్బన్లు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిరసన వ్యక్తం చే�
అరుదైన నాడీ సంబంధిత వ్యాధి కారణంగా కోల్కతాకు చెందిన 10 ఏండ్ల బాలిక రెండున్నర ఏండ్లపాటు నోరు తెరుచుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా దాదాపు 912 రోజులు ఆ బాలిక నరకయాతన ఎదుర్కొన్నది. ఆమె దవడ, ముఖ కండరాలను నియంత్�
వాట్సాప్ గ్రూప్లో ఒక వైద్యుడి ఫోన్ నెంబర్ను యాడ్ చేసి స్టాక్స్లో మంచి లాభాలొస్తాయని రోజు మాట్లాడుతూ నెల రోజుల తరువాత రూ. 83 లక్షలు పెట్టుబడి పెట్టించి సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఈసీఐఎల్