వైద్యుల మధ్య వార్ నడుస్తున్నది. ప్రస్తుతం అది చిలికి చిలికి గాలివానలా మారింది. అంతేకాదు, ఇప్పుడది వైద్యరంగానికి చెందిన అసోసియేషన్ పరిధి దాటి ఠాణాకు చేరడం హాట్టాఫిక్ మారింది. ఈ వివాదానికి ఉమ్మడి కరీం
తీవ్రమైన ఇన్ఫుయెంజా బి ఇన్ఫెక్షన్తో శ్వాసకోసం పోరాడుతున్న గౌహతికి చెందిన 8 ఏళ్ల బాలుడికి భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ-స్పెషాలిటీ, పెరినాటల్ కేర్ హాస్పిటల్ చైన్ హైదరాబాద్లోని రెయిన్ �
నిలోఫర్ దవాఖానలో విధులలో ఉన్న వైద్యులపై ఇటీవల రోగి సహాయకులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సోమవారం పీజీ వైద్యులు విధులు బహిష్కరించి దవఖాన ఆవరణలో ఆందోళన చేపట్టా రు. దీంతో దవఖాన వైద్య సేవలలో అంతరా యం ఏర్
రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్యశాఖలో బదిలీల ప్రక్రియలో కొన్ని యూనియన్ల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. కొంతమంది వైద్యులు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అపాయింట్మెంట్ పొంది, ఇక్కడే రిటైర్మెంట్�
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్ (ఎంఎల్) కేసుల్లో పక్కాగా చేయాల్సిన వివరాల నమోదులో సైతం అలసత్వాన్
: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్ల
machete stuck in Man’s head | వైరి వర్గంతో గొడవ నేపథ్యంలో ఒక వ్యక్తిపై కొడవలితో దాడి జరిగింది. ఆ కొడవలి అతడి తలలో దిగింది. ఆ వ్యక్తి అలాగే ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత హెచ్చరించారు. చింతలమానేపల్లి మండలంలోని రవీంద్రనగర్-1లోని బాబాపూర్,
ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు నిత్యం వేలల్లో రోగులు వస్తున్నారని, అయితే స్థానికంగా వసతులు సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం�
Kidney Racket | కిడ్నీ అమ్ముకున్న వ్యక్తికి రూ.50,000 తక్కువ చెల్లించడంపై వివాదం తలెత్తింది. దీంతో భారీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఈ నేపథ్యంలో ఐదుగురు డాక్టర్లతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీల
జిల్లా ప్రభుత్వ దవాఖాన రికార్డుల్లో అప్గ్రేడ్ తప్పా వసతుల్లో కనిపించడం లేదు. ఆపరేషన్లు చేసేందుకు వైద్యులు ఉన్నా అందుకు అవసరమైన పరికరాలు అరకొరగా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో సర్కారు దవా�
వైద్య రంగంలో డాక్టర్లకు ప్రాక్టికల్ జ్ఞానం చాలా అవసరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. నగునూర్లోని ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థలో వైద్య విద్యార్థుల కోసం ‘ప్రాణా-2026’ పేరిట రెండో రోజు