Pakistan: పాకిస్థాన్లో వేల సంఖ్యలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. గత రెండేళ్లలో 5000 మంది డాక్టర్లు, 11000 మంది ఇంజినీర్లు, 13000 మంది అకౌంటెంట్లు పాకిస్థాన్ను వీడి వెళ్లినట్లు ఓ ప్రభుత్
అనుకోకుండా మూత్రం వస్తున్న ఫీలింగ్, ఆపుకుందామన్నా ఆపలేమని భయం, ఉన్నపళంగా వాష్రూమ్కు వెళ్లలేని పరిస్థితి.. ఇలాంటి అనుభవం అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది కదా. ఇలా జరగడం ఏదైనా వ్యాధికి సంకేతమని �
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ‘మాయ రోగం’తో పడకేసింది. టీవీవీపీ పరిధి దవాఖానల్లో పనిచేసే వైద్యు లు, ఇతర సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందకపోవడం తీవ్ర సమస్యగా మారింది. వైద్య సిబ్బందికి హెల్త్కార్డ�
ఇండియన్ నర్సులు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్కు బ్రిటన్ వీసాలు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.
క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్�
ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్టు నమ్మిం
Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ పేలుడుతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడు�
Al-Falah University | ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) ఘటన నేపథ్యంలో అల్ ఫలాహ్ వర్సిటీ (Al-Falah University) పేరు తెరపైకి వచ్చింది. దర్యాప్తు అధికారులు వర్సిటీకి చేరుకొని ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక ఆధారాలు బయటప�
Jammu | నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైష్ ఏ మొహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న ఓ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు కీలక అనుమానిత ఉ