కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన చికిత్స చేశారు. తీవ్రమైన వినికిడి లోపంతో బాధపడుతున్న మూడేండ్ల చిన్నారికి విజయవంతంగా స్మార్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించి సరికొత్త జీవితాన్ని ప్రసా�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిండు గర్భిణి గౌతమి పట్ల దవాఖాన నర్సింగ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచ�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు.
రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రభుత్వ దవాఖానల్లో రోగులపై వైద్యులు వహిస్తున్న నిర్లక్ష్య దోరణి కనిపిస్తూనే ఉంది.. జరగరాని ఆలస్యం జరిగి ప్రాణాలు పోయాకా తమ ప్రయత్నం తాము చేశామని మా తప్పేమీ లేదని చెప్పడం పరిపాటిగా
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
జడ్చర్లలోని ప్రభుత్వ దవాఖాన వైద్యులపై జారీచేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.
వైద్య వృత్తిపై దాడులు చేయడమేంటని ఐఎంఏ, తానా వైద్యులు ఆగ్రహించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ శనివారం నల్ల రిబ్బన్లు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిరసన వ్యక్తం చే�
అరుదైన నాడీ సంబంధిత వ్యాధి కారణంగా కోల్కతాకు చెందిన 10 ఏండ్ల బాలిక రెండున్నర ఏండ్లపాటు నోరు తెరుచుకొని ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా దాదాపు 912 రోజులు ఆ బాలిక నరకయాతన ఎదుర్కొన్నది. ఆమె దవడ, ముఖ కండరాలను నియంత్�
వాట్సాప్ గ్రూప్లో ఒక వైద్యుడి ఫోన్ నెంబర్ను యాడ్ చేసి స్టాక్స్లో మంచి లాభాలొస్తాయని రోజు మాట్లాడుతూ నెల రోజుల తరువాత రూ. 83 లక్షలు పెట్టుబడి పెట్టించి సైబర్నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. ఈసీఐఎల్
తస్మాత్ జాగ్రత్త! అన్ని విషయాల్లోనూ పెద్దలు చెప్పే మాట ఇది. ముందుచూపు ఉన్నవాడే ముందడుగు వేయగలడు. ఆర్థిక విషయాల్లోతప్పటడుగు వేస్తే.. రెండేండ్లకో, మూడేండ్లకో కోలుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ సూత�
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్హెచ్ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
Cross-Border Kidney Racket | అప్పులపాలైన రైతు విదేశాల్లో కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే కిడ్నీ గ్రహితల నుంచి ఎక్కువ డబ్బు తీసుకుని తనకు తక్కువ ఇచ్చినట్లు ఒక వీడియోలో ఆయన ఆరోపించాడు. ఇది వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేశ
ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చిన తల్లి తొమ్మిది రోజులకే ఆసుపత్రి లో మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీ రావు పేట మండలం లింగన్న పేట లో చోటు చేసుకున్నది. తమ్మనవేని సౌజన్య (23) పురిటి నొప్పులతో బాధపడు�
Pakistan: పాకిస్థాన్లో వేల సంఖ్యలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. గత రెండేళ్లలో 5000 మంది డాక్టర్లు, 11000 మంది ఇంజినీర్లు, 13000 మంది అకౌంటెంట్లు పాకిస్థాన్ను వీడి వెళ్లినట్లు ఓ ప్రభుత్