Chalivendram | పాదచారులు, రోగుల దాహార్తిని తీర్చడం కోసమే చలివేంద్రాలను ఏర్పాటు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి అన్నారు.
‘లా’ కోర్సు ఇటీవలీ కాలంలో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒకటి. చివరకు ఇంజినీరింగ్లో కూడా సీట్లు మిగులుతున్నాయి.. కానీ లా కోర్సుల్లో మిగలడంలేదు. అంతగా ఈ కోర్సులకు డిమాండ్ ఉంటున్నది. ఇది వరకు ఆర్ట్స్, క�
రోగులకు మెరుగైన ఫలితాలు అందించాలంటే వైద్యులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని కిమ్స్ దవాఖాన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు సూచించారు. డెర్మటోసర్జరీపై ఆదివారం సికింద్రాబాద్ల
వైద్యవిద్య విజయవంతంగా పూర్తిచేసి పట్టాలు అందుకున్న యువవైద్యులు ఉత్తమ సేవలు అందించి రోగుల గుం డెల్లో గూడుకట్టుకోవాలని, పదికాలాల పాటు గుర్తుండేలా సేవలు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలు�
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వరంగ వైద్యకళాశాల నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వెంటిలేటర్పైకి చేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అం�
Boy With 2 Extra Feet | ఒక బాలుడికి పుట్టుక నుంచి నాలుగు కాళ్లు ఉన్నాయి. సాధారణ కాళ్లతోపాటు పొట్ట వద్ద మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో తోటి పిల్లల అవహేళనతో మధ్యలోనే చదువు మానేశాడు. చాలా ఏళ్లుగా మానసిక వేదన అనుభవించాడు.
bandage inside woman's abdomen | ఒక ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మహిళకు సిజేరియన్ డెలివరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో బ్యాండేజ్ వదిలేశారు. దీంతో ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ చే
వంటగది చిన్నదే అయినా ఇంటికి గుండెకాయ లాంటిది. అయితే, ఇంటిల్లిపాదికీ భోజనం సమకూర్చే చోట ప్లాస్టిక్ చాప్ బోర్డులు, నాన్స్టిక్ పాత్రల రూపంలో మనకు కనిపించని ప్రమాదాలు దాగున్నాయని వైద్యులు హెచ్చరిస్తున
Sub Collector Kiranmayi | వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రక్త పరీక్ష గది, కాన్పుల గది, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉం
ఓ ఆడ శిశువు జన్మించిన వెంటనే ఆ పాప బామ్మ నిర్దయగా గొంతు కోసి, చెత్త డబ్బాలో పడేసింది. కానీ మానవత్వం ఉన్న మనుషుల కారణంగా ఆ చిన్నారి మృత్యుంజయురాలిగా నిలిచింది.