మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం సాయంత్రం నర్సుపై వైద్యురాలు చేయి చేసుకున్నది. విశ్వనీయ సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కడుపు నొప్పి వస్తున్నదని దవాఖా�
బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన వైద్యులు, సిబ్బందితో పాటు ఇతరులు ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్లను ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున�
విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ జనరల్ దవాఖానలోని ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్
కాలమేదైనా.. చిన్నారుల స్నానం పూర్తయ్యిందంటే, వారి ఒంటినిండా పౌడర్ రాయాల్సిందే! దీనివల్ల చెమట పట్టకుండా ఉండి, పిల్లలు ఎక్కువపేపు ఫ్రెష్గా ఉంటారనేది తల్లిదండ్రుల భావన! చెడువాసన దూరమై.. పిల్లల నుంచి సువాస�
‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు, శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
దేశంలోనే తొలిసారిగా పల్మనరీ థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా ఓ విద్యార్థి ప్రాణాలు కాపాడినట్టు యశోద వైద్యులు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్�
24 గంటలపాటు వైద్య సేవలందించాల్సిన వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అర్ధరాత్రి గర్భిణికి వైద్యం అందక తీవ్ర అవస్థలు పడింది. వైద్యులు అందుబాటులో లేరని వెళ్లగొట్టారు.
Health News | అన్నం.. పరబ్రహ్మ స్వరూపం! మనం తినే అతిముఖ్యమైన ఆహారం! అయితే.. అన్నాన్ని వండటంలోనూ కొన్ని మెలకువలు పాటించాల్సిందే! లేకుంటే.. అంతగా ప్రయోజనం ఉండదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
RG Kar Hospital | దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కోల్కతా హత్యాచార బాధితురాలైన ట్రైనీ డాక్టర్ శవపరీక్షను ఆర్జీ కర్ హాస్పిటల్లోనే నిర్వహించారు. అక్కడి డాక్టర్లు, మృతురాలి తండ్రి డిమాండ్ మేరకు ఆమె విధులు నిర్వహించ�
ప్రజాప్రతినిధులుగా, వైద్యులుగా తమకు బాధ్యత ఉందని, అందుకే ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా దవాఖానలను పరిశీలించి పరిస్థితులపై ప్రభుత్వం, సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి నివేదిక ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని బీఆర
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రెండుసార్లు హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతవారం టక్సన్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మద్దతుదారులు కొందరు �