ఇన్ఫెక్షన్కు గురై కోల్పోయిన పురుషాంగాన్ని వైద్యులు పునర్నిమించి యధావిధిగా అమర్చిన హైటెక్ సిటీ మెడికవర్ దవాఖాన వైద్యులు యువకునికి కొత్త జీవితాన్ని అందించారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను గ
చికిత్స విషయంలో వైద్యుల నిర్లక్ష్యం, వృత్తిలో అనుచిత వైఖరి తదితర అంశాలపై రోగులు ఇచ్చే ఫిర్యాదులను నేరుగా వినాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం నార్సింగీ సమీపంలోని ఖానాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే �
చిన్న జ్వరమొచ్చినా, పెద్ద రోగమొచ్చినా.. వైద్యులు మొదటగా చేసేది మూత్ర పరీక్ష! మూత్రం.. మనిషిలో అనేక వ్యాధులను బయటపెడుతుంది. రోగం ముదరకముందే.. మనకూ కొన్ని హెచ్చరికలను ఇస్తుంది. మూత్రం దుర్వాసన రావడం కూడా.. ఇలా�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం సాయంత్రం నర్సుపై వైద్యురాలు చేయి చేసుకున్నది. విశ్వనీయ సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కడుపు నొప్పి వస్తున్నదని దవాఖా�
బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన వైద్యులు, సిబ్బందితో పాటు ఇతరులు ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్లను ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున�
విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ జనరల్ దవాఖానలోని ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్
కాలమేదైనా.. చిన్నారుల స్నానం పూర్తయ్యిందంటే, వారి ఒంటినిండా పౌడర్ రాయాల్సిందే! దీనివల్ల చెమట పట్టకుండా ఉండి, పిల్లలు ఎక్కువపేపు ఫ్రెష్గా ఉంటారనేది తల్లిదండ్రుల భావన! చెడువాసన దూరమై.. పిల్లల నుంచి సువాస�
‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ (ఎంఆర్ఎన్ఏ) కొవిడ్ టీకాలతో మరణించే ముప్పు, శారీరక వైకల్యం బారినపడే అవకాశముందని ప్రపంచవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు.
దేశంలోనే తొలిసారిగా పల్మనరీ థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా ఓ విద్యార్థి ప్రాణాలు కాపాడినట్టు యశోద వైద్యులు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్�
24 గంటలపాటు వైద్య సేవలందించాల్సిన వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానలో అర్ధరాత్రి గర్భిణికి వైద్యం అందక తీవ్ర అవస్థలు పడింది. వైద్యులు అందుబాటులో లేరని వెళ్లగొట్టారు.