అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వరంగ వైద్యకళాశాల నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వెంటిలేటర్పైకి చేరుకుంటున్నట్టు తెలుస్తున్నది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అం�
Boy With 2 Extra Feet | ఒక బాలుడికి పుట్టుక నుంచి నాలుగు కాళ్లు ఉన్నాయి. సాధారణ కాళ్లతోపాటు పొట్ట వద్ద మరో రెండు కాళ్లు ఉన్నాయి. దీంతో తోటి పిల్లల అవహేళనతో మధ్యలోనే చదువు మానేశాడు. చాలా ఏళ్లుగా మానసిక వేదన అనుభవించాడు.
bandage inside woman's abdomen | ఒక ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. మహిళకు సిజేరియన్ డెలివరీ చేసిన వైద్యులు ఆమె కడుపులో బ్యాండేజ్ వదిలేశారు. దీంతో ఆమె అనారోగ్యంతో బాధపడింది. ఈ నేపథ్యంలో స్కానింగ్ చే
వంటగది చిన్నదే అయినా ఇంటికి గుండెకాయ లాంటిది. అయితే, ఇంటిల్లిపాదికీ భోజనం సమకూర్చే చోట ప్లాస్టిక్ చాప్ బోర్డులు, నాన్స్టిక్ పాత్రల రూపంలో మనకు కనిపించని ప్రమాదాలు దాగున్నాయని వైద్యులు హెచ్చరిస్తున
Sub Collector Kiranmayi | వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. రక్త పరీక్ష గది, కాన్పుల గది, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉం
ఓ ఆడ శిశువు జన్మించిన వెంటనే ఆ పాప బామ్మ నిర్దయగా గొంతు కోసి, చెత్త డబ్బాలో పడేసింది. కానీ మానవత్వం ఉన్న మనుషుల కారణంగా ఆ చిన్నారి మృత్యుంజయురాలిగా నిలిచింది.
ఇన్ఫెక్షన్కు గురై కోల్పోయిన పురుషాంగాన్ని వైద్యులు పునర్నిమించి యధావిధిగా అమర్చిన హైటెక్ సిటీ మెడికవర్ దవాఖాన వైద్యులు యువకునికి కొత్త జీవితాన్ని అందించారు. చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను గ
చికిత్స విషయంలో వైద్యుల నిర్లక్ష్యం, వృత్తిలో అనుచిత వైఖరి తదితర అంశాలపై రోగులు ఇచ్చే ఫిర్యాదులను నేరుగా వినాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం నార్సింగీ సమీపంలోని ఖానాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే �
చిన్న జ్వరమొచ్చినా, పెద్ద రోగమొచ్చినా.. వైద్యులు మొదటగా చేసేది మూత్ర పరీక్ష! మూత్రం.. మనిషిలో అనేక వ్యాధులను బయటపెడుతుంది. రోగం ముదరకముందే.. మనకూ కొన్ని హెచ్చరికలను ఇస్తుంది. మూత్రం దుర్వాసన రావడం కూడా.. ఇలా�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శనివారం సాయంత్రం నర్సుపై వైద్యురాలు చేయి చేసుకున్నది. విశ్వనీయ సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఓ వ్యక్తి కడుపు నొప్పి వస్తున్నదని దవాఖా�
బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన వైద్యులు, సిబ్బందితో పాటు ఇతరులు ద్విచక్ర వాహనాలతో పాటు ఫోర్ వీలర్లను ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున�