హైదరాబాద్లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రు
Cyber Crimes | స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Cyber Crimes | హలో నేను ఫలానా వైద్యశాల నుంచి కాల్ చేస్తున్నాను మీకు ఫోన్ పే చేస్తాను నగదు ఇవ్వండి.. మా దగ్గర నగదు ఉంది ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ సైబర్ నేరగాళ్లు వ్యాపారులకు కాల్ చేస్తున్న సంఘటనలు ఏటూరు�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది.
జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూప్రసాద్
సదరం క్యాంపునకు స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన దివ్యాంగులపై డాక్టర్లు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. గురు వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో దివ్యాంగుల కోసం సదరం క్యాం పున
క్లిష్టమైన శస్త్ర చికిత్సలను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ అభినందించారు.
ఇవాళ మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, మందుల స్టాక్ వంటివి పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు కొండాపూర్ కిమ్స్ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి కాపాడారు. మియాపూర్కు చెందిన 35 ఏళ్ల మహిళకు గొంతు వద్ద థైరాయిడ్ వాపు కారణంగా.. గుండెను, ఊపిరితిత్తులను, ప్రధా�
Snake in MGM | ఎంజీఎం హాస్పిటల్లో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము ప్రత్యక్షం కావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయి పరుగులు తీశారు.
Gandhi Hospital | గాంధీ దవఖానలో ప్రతిరోజు వివిధ ఆరోగ్య సమస్యలతో 1500 మందికి పైగా బయటి రోగులు వస్తుంటారు. ఓపీ తీసుకోవడానికి పెద్ద పెద్ద క్యూ లైన్లో వేచి ఉండడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు.
ఇప్పుడు ఏ సూచన కావాలన్నా.. ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ఏఐనే ఫాలో అవుతున్నారు జనం..అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆరోగ్యం విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ను నమ్ముకోవడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.