కరీంనగర్ కేంద్రంగా ‘మెడిసిన్ దందా’కు అడ్డులేకుండా పోయింది. కొందరు వైద్యులు, మెడికల్ ఏజెన్సీలు, షాపుల నిర్వాహకులు కొన్ని ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, ఏకంగా తమకు అవసరమైన మందులు తయారు చేయించు�
గాంధీ మెడికల్ కాలేజీలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు కొనసాగిన ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ (బీసీఎంఈ)’ మూడవ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
టీబీ ముక్త్ భారత్ అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని అంగడి రైచూర్ పీహెచ్సీ వైద్యాధికారిణి డా. బుష్రా తెలిపారు.
సిగాచీ ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను వివిధ దవాఖానలకు తరలించారు. దవాఖానలో క్షతగాత్రులకు సరైన వైద్య అందించడం లేదని, తమకు సరైన సమాధానం ఇవ్వడం లేదని క్షతగాత్రుల కుటుంబ సభ్యులు, బంధు�
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు.. తన కష్టనష్టాలను పక్కనబెట్టి రోగుల సేవలో తరిస్తాడు.. అత్యవసర పరిస్థితుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి నమ్ముకొని వచ్చిన వారిని రక్షిస్తాడు. అందుకే మన
హైదరాబాద్లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రు
Cyber Crimes | స్నేహితురాలి ఫోన్ నెంబర్తో మెసేజ్ పెట్టి అర్జెంట్గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Cyber Crimes | హలో నేను ఫలానా వైద్యశాల నుంచి కాల్ చేస్తున్నాను మీకు ఫోన్ పే చేస్తాను నగదు ఇవ్వండి.. మా దగ్గర నగదు ఉంది ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించండి అంటూ సైబర్ నేరగాళ్లు వ్యాపారులకు కాల్ చేస్తున్న సంఘటనలు ఏటూరు�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ లోని 30 పడకల దవాఖానను వంద పడకలకు అప్ గ్రేడ్ చేసి అందుకు తగినట్టుగా సాకర్యాలు కల్పించింది.
జహీరాబాద్ ప్రభుత్వ దవాఖాన ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్షుడు డాక్టర్ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ లాలూప్రసాద్
సదరం క్యాంపునకు స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన దివ్యాంగులపై డాక్టర్లు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. గురు వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో దివ్యాంగుల కోసం సదరం క్యాం పున
క్లిష్టమైన శస్త్ర చికిత్సలను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ అభినందించారు.