వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బంది తీరుపై రోగులు మండిపడుతున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అ నంతరం డాక్టర్లు ఎప్పుడు వస్తారో.. తమను �
కరోనా లేకపోయినా కరోనా పాజిటివ్ అని రిపోర్టు ఇచ్చి, రోగి అవయవాలను అపహరించడమే కాక, ఏకంగా శవాన్నే మాయం చేసిన అహల్యానగర్ నగరానికి చెందిన ఐదుగురు ప్రముఖ వైద్యులు, ఒక గుర్తు తెలియని ఉద్యోగిపై కేసు నమోదు చేయా�
ఇన్సర్వీస్ డాక్టర్లను నీట్ పీజీ అడ్మిషన్లలో లోకల్గా పరిగణించాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు.
Spoons in Stomach | ఉత్తరప్రదేశ్లోని హాపూర్ నివాసి సచిన్ (35)కు వైద్యులు శస్త్ర చికిత్స చేసి, 29 స్పూన్లు, 19 టూత్బ్రష్లు, రెండు పెన్నులను తొలగించారు.
ఆ వైద్యుడు పైసలు లేనిదే ఏ పనీ చేయడు. మృతదేహాలు, అనాథ శవాలైనా సరే జేబు తడపాల్సిందే.. ఎవరైనా సరే ‘సదా’ చెల్లించాలనడం ఆయన నైజం. లేకపోతే పోస్టుమార్టం నిర్వహించేది లేదు, రిపోర్టులు ఇచ్చేది లేదు. సాయంత్రం నాలుగు �
హెచ్-1బీ వీసా (H1B Visa) ఫీజు పెంపు అనేక రంగాలపై ప్రభావం చూపనుంది. సాఫ్ట్వేర్ కంపెనీలతోపాటు వైద్యరంగానికి భారం కానుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 ఆపరేషన్లు విజయవంతమైనందున చికిత్స పొందిన బాధితులతో గెట్టుగెదర్ని ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాలు, దీప మాలు మాట్�
కరీంనగర్లోని ప్రైవేట్ దవాఖానల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి రోజూ 2 వేల నుంచి 2,500 మంది జ్వరాలతో బాధపడుతూ వివిధ దవాఖానల్లో చేరుతున్నట్లు త�