అభివృద్ధికి ఆమడ దూరంలో మున్సిపాలిటీలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చిందని ఇప్పటివరకు మునిసిపాటీలకు నయా పైసా నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదని కోరుట్ల ఎమ్మెల్య
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్లో కేసీఆర్ దీక్షా దివాస్ని ఎన
ఆల్ ఇండియా బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుతారీ రాములు, భారతల గోవర్ధన్ పేర్కొన్నారు.
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఇక్కడి సహజవనరులను దోచుకోవడమ�
అందరూ ఉండి అనాధల మారిన ఓ వృద్ధురాలి దీనస్థితినీ చూసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చలించిపోయారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తిరుగ
చెస్ క్రీడ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్ నెట్ వర్క్ స్పాన�
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలో యూనిటీ మార్చ్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మహనీయుల చిత్రపటాలకు పూలమ
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిస
పట్టణాభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కోరుట్లలో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ అధికారులు, మ�
TGSRTC Bus : ఇటీవల ప్రైవేట్ ట్రావెస్ బస్సులు, ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవ్వడం ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తోంది. చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని మరవకముందే మరొక ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు తృటిలో ప్రమ�
నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు మంజూరైన రూ.37.40 కోట్ల యూఐడీఎఫ్ అభివృద్ధి నిధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�