ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటు కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు �
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో టాక్టర్ బోల్తా పడి మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపెల్లి రాదశ్రీ-శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో గల శ్రీ దుర్గా దేవాలయంలో నిర్వహించే దేవి శరన్నవరాత్రోత్సవాల కరపత్రాన్ని సోమవారం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈనెల 22 నుం
కోరుట్ల పట్టణ శివారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల వృద్ధాశ్రమం సమీపంలో సోమవారం పొలం గట్టుపై వెళుతున్న రైతులు భారీ సైజు పామును గుర్తించారు. ఈ మేరకు ఆ పామును రక్తపింజరుగా గుర్తించిన రైతులు చాకచ�
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పట్టణానికి చెందిన ఎంఐఎం నాయకులు ఎంఐఎం అధినేత సలావోద్దీన్ ఓవైసీని కలిసి ఆదివారం వినతి పత్రం అందజేశారు.
కోరుట్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
బహ్రెయిన్ లోని నాస్ లేబర్ క్యాంపులో తెలంగాణ ప్రజలు వినాయక నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. గణనాథుడికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపి, గణపతి బప్�
కోరుట్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగబ్యాస పోటీల్లో స్థానిక నవజ్యోతి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన హారిక, సహర్షిత, గురువిందర్ సింగ్, హన్విక, ఆకర్ష వర్మ, నిశ్
కోరుట్ల పట్టణంలోని జీజీ ఫంక్షన్ హాల్ లో కోరుట్ల ప్రెస్ క్లబ్ రెనే హాస్పిటల్, ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా వైద్య శిబిరానికి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు వైద్యులు
రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సహకారంతో కోరుట్ల, మెట్ పల్లి విద్యార్థులు సోమవారం హైదరాబాదులోని టీ హబ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో వివిధ బస్సుల్లో రెండు పట్టణాలకు
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఎస్జీఎఫ్ గేమ్స్ నిర్వహణపై పీడీ, పీఈటీలతో మండల విద్యాధికారి గంగుల నరేషం సమీక్షా సమావేశం నిర్వహించారు.