కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామికమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడా
కోరుట్ల పట్టణంలోని 8, 9వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు యువకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక 9వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి గండ్ర శిల్పారావు ఆధ్వర�
కోరుట్ల పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం నాయకులు, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్ కు గులాబీ కండువా కప్పిన బీ�
కోరుట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని
కోరుట్ల పట్టణానికి చెందిన న్యాయవాది బైరి విజయ్ కుమార్ బీఆర్ఎస్ లీగల్ సేల్ చీఫ్ కన్వీనర్ గా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వక
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఓటడిగే నైతిక హక్కు లేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చ
భవన నిర్మాణ రంగ కార్మికులు లేబర్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రా�
MLA Dr. Sanjay | మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.
గ్రామాల్లో చేపట్టే ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్, లక్ష్మిదేవిపల్లి, నాగునూర్ గ్రామాల్లో మంగళవారం పర్యటించి ఉపాధి హామీ పనుల నిర్వహ
పెగడపల్లి మండల బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా అరవల్లి సర్పంచ్ ఉప్పలంచ భవాని-లక్ష్మణ్ ఎన్నికయ్యారు. మంగళవారం పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం మండల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ పీఆర్సీ అమలు చేయాలని స్టేట్ టీ�
నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. ఆదివారం పట్టణంలోని పలు కిరాణా షాపులు, స్వీట్ హోమ్, టిఫిన్ సెంటర్లు, బేకరీ షాప�
జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్లను కలెక్టర్ బీ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ప్రకటించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణ�
కోరుట్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద