పెళ్లిళ్లకు, విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే అద్దెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పి పెండ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు వరకట్నం కోసం నాలుగు నెలల గర్భిణీని కడతేర్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.
కోరుట్ల కాంగ్రెస్ పార్టీలో వేరు కుంపట్లు సంచలనం రేపుతున్నాయి. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ ప్రత్
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్లకుంట్ల అన్నారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్న�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 50 వేలకు పైగా బ
కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ అనే వ్యక్తి ఇంటిలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.ఆరు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
మావోయిస్టు అగ్రనేత కోరుట్ల కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ పోలీసుల ఎదుట లొంగిపాయరనే వార్తల నేపథ్యంలో తిరుపతి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుక
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి వార్డ్ కౌన్సిలర్ చెట్టే గంగాధర్, 7వార్డ్ కౌన్సిలర్ కోరు కంటి రాము, 37 వార్డు కౌన్సిలర్ కొక్కు అనిత గంగాధర్ను జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పట్ట
పీఎంశ్రీ పథకం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోనీ ప్రసిద్ధిగాంచిన అతి పురాతన కనక సోమేశ్వర స్వామి దేవాలయం సోమన్న గుట్ట మీద మహా శివరాత్రిని పురస్కరించుకొని శివ పార్వతుల కళ్యాణం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహి�
: కోరుట్ల పట్టణంలోని పురాతనమైన మహాదేవ స్వామి ఆలయంలో గాయకుడు, రచయిత నల్లగొండ గద్దర్ నరసన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్ చేశారు.