విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజక స్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను �
నాలుగు దశాబ్దాల పాటు విప్లవ కారుడిగా, ఉద్యమ నేతగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బుధవారం ఇంటర్మీడియట్ ర
ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలని అన్నదాత ఆక్రోశించాడు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్లలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
నిషేదిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. పట్టణంలోని పలు కిరాణాషాపులు, ప్లాస్టిక్ దుకాణాలు, కూరగాయల షాపులు, టిఫిన్ స�
కాంగ్రెస్ సర్కారు రైతులపై వివక్ష చూపుతున్నదని, కనీసం పండించిన పంటలను కూడా కొనకుండా గోస పెడుతున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. వర్షం పడితే రైతులు తీవ్రంగా నష్టపోతారని,
తోటి విద్యార్థులకన్నా టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన భీమారం మండలం ఒడ్యాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
కోరుట్ల డివిజన్ స్థాయిలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్�
వయసు నిండిన ఓ యువతి, యువకుడి ప్రేమ బంధం చివరికి మరణంలో సైతం వీడలేదు. గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని చివరికి పెద్దలను సైతం ఒప్పించి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే దంపతుల జంట ఉరేసుక�
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, యూకే బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. యూకే లోని లండన్ లో బీఆర�
కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈమేరకు పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్�
పెగడపల్లి మండలంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ పేర్కొన్నారు. పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన గణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రై�
MLA Kalvakuntla Sanjay | ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చెప�