స్వామి వివేకానంద బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. సోమవారం వివేకానంద జయంతోత్సవాల్లో భాగంగా పట్టణంలోని కల్లూరు రోడ్డు వద్ద గల వివేకానంద విగ్రహనికి �
జగిత్యాల జిల్లాలో ఒంటరిగా ఉన్న సీనియర్ సిటీజేన్స్(వృద్ధుల)కోసం బైపాస్ రోడ్డులో వయో వృద్ధుల సంక్షేమ శాఖ తరఫున డే కేర్ సెంటర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన
సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పెంబట్ల గ్రామంలో 102 ఆర్యవైశ్య గోత్రా స్థంబాలతో నిర్మాణం చేస్తున్న శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి ఆలయ ఆవరణలో ఆదివారం ఆలయ నిర్వహకులు మహిళలకు ముందస్�
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలో గోదావరి స్వామికి కుడారై వేడుకను కనుల పండువగా నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్ట
కోరుట్లలో తుపాకులు కలకలం రేపాయి. కోరుట్ల పట్టణంలో ఏయిర్ గన్లు, తల్వార్ లతో ఎయిర్ టెల్ నెట్ వర్క్ సిబ్బందిని బెదిరించిన ముగ్గురు సెల్ పాయింట్ నిర్వాహకులను కోరుట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థాన
మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ స్త్రీ శక్తి భవనంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్�
భవిష్యత్ తరాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని నిజాయితీపరులకు ఓటు వేసి ఎన్నుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ పరిస
కోరుట్ల పట్టణంలోని హజీపురా ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సోమవారం జిల్లా సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలో విద్య
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంల