మాజీ సీఎం కేసీఆర్ పాలనలోని పట్టణాలకు దీటుగా పల్లెలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డ�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి �
అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంల�
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.
పాడి రైతులకు, పశు పోషకులకు మరిన్ని అధునాతన సేవలు అందించేందుకు పశు వైద్య కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో మున్సిపాలిటీలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికావచ్చిందని ఇప్పటివరకు మునిసిపాటీలకు నయా పైసా నిధులు మంజూరు చేసిన పాపాన పోలేదని కోరుట్ల ఎమ్మెల్య
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్లో కేసీఆర్ దీక్షా దివాస్ని ఎన
ఆల్ ఇండియా బీడీ సిగార్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుతారీ రాములు, భారతల గోవర్ధన్ పేర్కొన్నారు.
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఇక్కడి సహజవనరులను దోచుకోవడమ�
అందరూ ఉండి అనాధల మారిన ఓ వృద్ధురాలి దీనస్థితినీ చూసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చలించిపోయారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తిరుగ
చెస్ క్రీడ నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తి పెరుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెస్ నెట్ వర్క్ స్పాన�