ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫర్ ప్రొడక్షన్ కౌన్సిల్ సంస్థ మల్లాపూర్ మండల అధ్యక్షుడిగా కొత్తదామారాజు పల్లి గ్రామానికి చెందిన ఇల్లందుల వేణుగోపాల చారి ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక టీయూడబ్యూహెచ్ 143-జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రుద్ర రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వేముల శ్రీనివాస్, తోట లింగన్న, బూరుగుపల్లి �
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నిమిషకవి సారంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా వీరి కుమారులైన పాత్రికేయుడు నిమిషకవి రాజేష్, రవి కలిసి సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, పాల�
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ది గాంచిన ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం వద్ద నాలుగవ చివరి శ్రావణమాస సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పద్మశాలీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ శివారులోని కొనరావుపేట రోడ్డులో సీఎస్ఆర్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన పద్మశాలీ సంఘ భవనాన్�
మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామ పరిధిలోని భూములను సంబధించిన సరిహద్దులను చూపిన తర్వాతనే అధికారులు పక్క గ్రామమైన సంగెం-శ్రీరాంపూర్ గ్రామంలో భూ సర్వేను చేపట్టాలని ఓబులాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశ
కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రహదారిపై కల్లూరు ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులు సోమవారం మెరుపు ధర్నా చేపట్టారు. పాఠశాలకు అదనపు బస్సులు నడపాలని రహదారిపై బైఠాయించి నిరసన �
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సినిమా డైలాగులు ఆపి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డిమాండ్ చేశారు.
స్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహ
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో గ్రామాభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జగిత్యాల జిల్లా మొగిలిపేట గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్ మిల్లును రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వలు, మిల్లులోని సంబంధిత రికార్డులను పరిశీలిస్తున్నారు.
కల్యాణలక్ష్మీ పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేస్తున్న నిరుపేద కుటుంబాలు డబ్బుల కోసం సంవత్సరం కాలం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక�