కోరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్స్ లో శనివారం శ్రీ అరుణోదయ డిగ్రీ కళాశాల విద్యార్థులు అరుణోదయ వైభవం 2025 పేరిట ఏర్పాటు చేసిన స్వాగతోత్సవ వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యా�
కోరుట్ల పట్టణంలో శనివారం నిర్వహించిన బీసీల బంద్ విజయవంతమైంది. బంద్ సందర్బంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితం కాగా ప్రయాణ ప్రాంగణం బోసిపోయింది. ఆ�
కోరుట్ల పట్టణంలో శనివారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టినరోజు పురస్కరించుకొని స్థానిక సాయి రామ దేవాలయంల�
కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు కంప్యూటర్ అభ్యాసన ప్రక్రియను మెరుగు పరుచుకోవాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రశ్మీధర్ తేజ బీఎడ్ కళాశాలలో రాయికల్, కథలాపూర్, కోరుట్ల, భ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చ
ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని కోరుట్ల కు చెందిన దురిశెట్టి విజయకుమార్ నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మెట్ పల్లి లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియ
మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ స్వాతి లక్ష్మణ్ పేర్కొన్నారు. పట్టణంలోని అల్లమయ్యగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్తు పరివార్ అభియాన్ �
కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాల�
అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.