అతివేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో జరిగింది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం...
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోదాడలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర�
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆదివారం రాత్రి పలువురు యువకుల మధ్య జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలు బలిగొనగా.. మరో యువకుడికి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. నగరంలోని ఖిల్లారోడ్డులో ఉన్న ఓ పాత భవనంలో ఓ యు
బైక్పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా,
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్ పమేల సత్పతి కొరడా ఝులిపించారు. కొంత కాలంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు వైద్య అధికారుల నుంచి పరస్పరం వెల్లువెత్తుతున్న ఆరోప�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పేషెంట్ కేర్లు కరువయ్యారు. వైద్యం కోసం వచ్చిన రోగులను వీల్ చైర్లు, స్ట్రెచర్ కుటుంబ సభ్యులే తరలించాల్సి వస్తున్నది.
పొగాకుతో కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు అధికారులకు సూచించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పొగాకు అవగ
కొవిడ్ ఫియర్ మొదలైంది. 2020-21 ఏడాదిలో రెండు సార్లు మరణమృదంగంతో యావత్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. దీంతో దేశంలో పా
కారు అదుపు తప్పి శివారెడ్డిపేట చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన వికారాబాద్ పట్టణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఐదుగురు పర్యాటకులు స�
విద్యానగర్ : కరోనా పేరువినగానే ప్రతి ఒక్కరిలోనూ భయం పుడుతున్నది. మూడేళ్ల క్రితం ప్రళయం సృష్టించిన వైరస్, తాజాగా మరోసారి కమ్ముకొస్తున్నదని తెలిసి భయాందోళన కనిపిస్తున్నది.