‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధ�
వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్�
Maharashtra | మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణాలు ఆగడం లేదు. నిన్న నాందేడ్.. నేడు ఔరంగాబాద్ దవాఖానలో రోజూ పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో 48 గంటల వ్యవధిలో రెండు ప్రభుత్వ దవాఖానాల్�
మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణ మృదంగం మోగుతున్నది. కొద్దిరోజుల క్రితం థాణే దవాఖానలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరువక ముందే.. నాందేడ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
ఇన్నాళ్లూ తోడూనీడై నిలిచిన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా మృతిచెందిన ఘటన గురువా రం జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. రాజోళి మండలం పచ్చర్లకు చెందిన డబ్బ లక్ష్మిరెడ్డి(70) కొంత కాలంగా గద్వాలల�
రైతుల శ్రేయస్సుకోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలకేంద్రంలోరూ. 1.28లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ.10 లక్షలతో నిర్
స్వరాష్ట్ర సిద్ధి తర్వాత పరిఢవిల్లుతున్న రకరకాల సామాజిక విప్లవాల జాబితాలో ఇప్పుడు ‘తెల్లకోటు విప్లవం’ వచ్చి చేరింది. ఉద్యమవీరుడే సర్కారు సారథిగా పగ్గాలు చేపట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు.
దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రెండు ఎకరాల స్థలంలో విశాలమైన భవన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగులతో నిర్మించారు. ఆరు వెయిటింగ్ హాళ్లు.. ఆపరేషన్ థియేటర్లు.. అత్యవసర చికిత్సలు, పిల�
జక్రాన్పల్లి మండలం కేంద్రం లో యువతిపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీ సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండ�
అతివేగంతో అదుపు తప్పిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్ర�
Fire accident | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అర్పివేశారు. అగ్ని ప్రమాద సమయంలో రూమ్ల
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు నార్మల్ డెలివరీలకు కేరాఫ్గా నిలుస్తుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు సకల సౌకర్యాలు కల్పించి సాధారణ కాన�
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే వైద్యరంగం బలోపేతమవుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మెరుగైన సేవల కోసమే ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ జరుగుతోందని అన్నారు. మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిని శుక్ర�