గతంలో నేను రాను బిడ్డో సర్కా రు దవాఖానకు అ న్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్యూలు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీస వసతులు, వైద్యులు, సిబ్బం ది లేక ప్రభుత్వ దవాఖానలపై ప్రజలు నమ్మకం లేకుండా ఉండ�
అతివేగంతో అదుపు తప్పిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్ర�
Fire accident | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అర్పివేశారు. అగ్ని ప్రమాద సమయంలో రూమ్ల
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు నార్మల్ డెలివరీలకు కేరాఫ్గా నిలుస్తుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు సకల సౌకర్యాలు కల్పించి సాధారణ కాన�
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే వైద్యరంగం బలోపేతమవుతోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మెరుగైన సేవల కోసమే ప్రభుత్వ వైద్యశాల ఆధునీకరణ జరుగుతోందని అన్నారు. మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిని శుక్ర�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సకాలంలో దవాఖానకు తరలించి చికిత స అం దించడంతో ఆయనకు ప్రాణా పాయం తప్పింది.
కోస్గి ప్రజల 70 ఎండ్ల కల అతి త్వరలో నెరవేరనున్నది. పట్టణంలో 50 పడకల దవాఖాన మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాలకు 50 పడకల ద�
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్త�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. కుష్టు వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బాధితులను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ల�
అసలే మారుమూల జిల్లా. మైదాన ప్రాంతం నుంచి విసిరేసినట్లుండే గిరిజన ప్రాంతం. ఇక్కడ నివసించే వారంతా అత్యంత నిరుపేదలు. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. వారి ఆరోగ్య పరిరక్షణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక �
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలందుతున్నాయి. పేద ప్రజలకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చుచేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధానం�
ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న వసతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిల్లోని దవాఖానలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను అందజేయాలని కోరింది.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది.