రామంతాపూర్ హోమియోపతి ప్రభుత్వ దవాఖానలో కొందరు అధికారుల నిర్లక్ష్యం రోగులు, వైద్య సిబ్బంది పాలిట శాపంగా మారుతున్నది. శుక్రవారం దవాఖానలో భవనం పైకప్పు పెచ్చులూడి రోగులకు చికిత్స చేస్తున్న ఓ వైద్య విద్యా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యం పేదలకు దూరమవుతున్నది. నాణ్యమైన వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందకపోగా వసతులు లేమితో దవాఖానలు అధ్వానంగా మారాయి.
బాగ్ అంబర్పేట డివిజన్, స్ట్రీట్ నంబర్-15 అంటే స్థానిక ప్రభుత్వ పట్టణ ప్రాథమిక దవాఖానకు ఎదురుగా ఉన్న గల్లీలో గత నాలుగు నెలలుగా నల్లా నీరు కలుషితమై వస్తున్నాయి. వీటినే వినియోగిస్తున్న బస్తీ వాసులు వాం�
కట్టుకున్న భర్తే కిరాతకుడిగా మారాడు. పొయ్యిపై వేడి చేసిన పాలు విరిగాయన్న నెపంతో అత్తింటి వారు ఆ అబలపై తమ ప్రతాపం చూపారు. అదనపు కట్నం తెమ్మంటూ రాచి రంపాన పెట్టారు. ఒళ్లంతా వాతలు తేలేలా మెటల్ పైపుతో మూడ్రో
సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచి మాతా, శిశుమరణాలు తగ్గించాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఒక్కో కిట్లో 16 రకాల వస్తువులు ఉండేవి. ప్రసవ�
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెర్కిట్కు చెందిన సమీర్ నుంచి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు కా
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరక�
తమ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని బీ ఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి రా జా రమేశ్ పేర్కొన్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత ల దాడిలో గాయపడ్డ సుద్దాలకు చెందిన బీఆర్ఎస్ కార్యక
ఉరేసుకొని ఓ రైతు ఆ త్మహత్య చేసుకున్న ఘటన వెల్దండ మం డలం కంటోన్పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. కంటోన్పల్లికి చెందిన కేశమ ని రైతు మల్లేశ్గౌడ్ (38) వ్యవసాయమే ఆధారంగా జీవ�
ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలి.. రోగులపై శ్రద్ధ వహించాలి.. అని తెలంగాణ రా ష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ సూచించారు.
ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపూర్లో రికార్డు అసిస్టెంట్గా పనిచే
పురిటిలోనే పసికందు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. గట్టు మండలం బోయాలగూడెంకు చెందిన సుజాత పురిటి నొప్పులు రావడంతో సోమవారం ప్రభు
జిల్లా ప్రభుత్వ దవాఖానలో క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ సేవలు అందించనున్నారు. దీంతో రోగుల ఇబ్బందులు తొలగనున్నాయి. జీజీహెచ్కు ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చి ఓపీ సేవల కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించేవ�
చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో.. భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా.. భర్త మృతి చెందాడు.