ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వెంకటాపూర్లో రికార్డు అసిస్టెంట్గా పనిచే
పురిటిలోనే పసికందు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం మేరకు.. గట్టు మండలం బోయాలగూడెంకు చెందిన సుజాత పురిటి నొప్పులు రావడంతో సోమవారం ప్రభు
జిల్లా ప్రభుత్వ దవాఖానలో క్యూఆర్ కోడ్ ద్వారా ఓపీ సేవలు అందించనున్నారు. దీంతో రోగుల ఇబ్బందులు తొలగనున్నాయి. జీజీహెచ్కు ప్రతిరోజూ వందల సంఖ్యలో రోగులు వచ్చి ఓపీ సేవల కోసం క్యూలో గంటల తరబడి నిరీక్షించేవ�
చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన దంపతులు బలవన్మరణానికి యత్నించారు. ఈ ఘటనలో.. భార్య ప్రాణాపాయం నుంచి బయటపడగా.. భర్త మృతి చెందాడు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వా�
మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆ త్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టి ఆత్మకూర్లో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు శెట్టి ఆత్మకూర్కు చెంద�
పాముకాటుకు గురైన మహిళ చికిత్స కోసం పామును చంపి ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చింది. ఈ ఘటన వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన మిడియం శాంతమ్మ గ్రామ సమీపంలో ఉపాధి హామీ
స్లైన్ బాటిల్లో నాచు వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన నర్కుటి సునీత గర్భిణి. కడుపునొప్ప�
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 99 మంది స్టాఫ్ నర్సులకుగానూ కేవలం 19 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఎందరో దవాఖానల్లో స్టాఫ్ నర్సులు లేక ప్రసవాల సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో 13 ప్రాథమిక దవాఖానలు ఉంటే..
ఇందల్వాయి మండలం డొంకల్ గ్రామపరిధిలోని డొంకల్ తండాలో రామావత్ అఖిల్ అనే ఐదేండ్ల బాలుడు వడదెబ్బతో మృ తి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ దవాఖానలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం దవాఖాన ఎదుట ధర్నా చేపట్టారు. ఈ స�
తెల్లారితే పెండ్లి భాజాలతో మార్మోగాల్సిన ఇంట్లో తీవ్ర విషా దం నెలకొన్నది. బంధువులతో కలిసి ట్రాక్టర్లో పెండ్లి కూతురును తీసుకొచ్చేందుకు ఆనందంగా బయలుదేరినవారు మరికొద్దిసేపట్లో పెండ్లి కూతురు ఇంటికి చ
ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో స మావేశమై మాట్లాడారు. ప్రజలకు వైద్యం అందించేంద�
సర్కారు దవాఖానలో ఫార్మాసిస్ట్ చేతివాటం ప్రదర్శించాడు. ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో రోగులకు అందించాల్సిన మందులను బహిరంగ మార్కెట్లో విక్రయించాడు. టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి దాడులు చేయడంత�