అన్నం తింటే ముద్ద గొంతులో నుంచి కిందకు దిగదు. అన్నవాహిక కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటుంది. ‘అక్లేసియా కార్డియా’ అనే ఇలాంటి సమస్యలు ఉన్న ఇద్దరు రోగులకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో గ్యాస్�
మహిళల్లో తీవ్రమైన అరోగ్య సమస్యలకు మెరుగైన చికిత్సలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్లినిక్లకు ఆదరణ విశేషంగా ఉన్నదని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
అత్యవసర చికిత్సకు ఆధునిక ఆపరేషన్ థియేటర్లు.. అత్యాధునిక వైద్య పరికరాలు.. అపార అనుభవమున్న వైద్య సిబ్బంది.. ఆధునిక అంబులెన్స్లు ఇంకా మహిళల్లో క్యాన్సర్ నిర్ధారణ కోసం మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రేలు, 57రకాల �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖాన వేదికగా సర్కారీ వైద్యశాలల ప్రతిష్ట దిగజార్చే కుట్రలు తెర లేచాయి. అత్యాధునిక చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానలను ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతు�
Nizamabad | నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగిని సహాయకులు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్ కావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల సిబ్బంది నిర్
మీరే నాబలం..బలగం.. ఎన్ని జన్మలెత్తినా మీరుణం తీర్చుకోలేనిదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ�
ఒక సమాజం అభివృద్ధిని ప్రతిబింబించే కొలమానాల్లో ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. ఒక దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రజల ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ వారి ఆరోగ్య సంరక్షణ చర్యలు కూడా పెరుగుతూ ఉంటాయి.
Sircilla | మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ దవాఖానలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 300 పడకలు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించా
Saleshwaram | నల్లమలలోని సలేశ్వరం జాతరలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్నది. రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని, హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని
‘మా రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పాపకు ఇలాంటి ఆపద వస్తే అసలు బతికేది కాదని’ బీహార్ రాష్ర్టానికి చెందిన ప్రేమ్నాథ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మె రుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు.
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
మహిళలు మాతృత్వానికి ఆశ పడుతుంటారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటారు. గర్భిణీ దశ నుంచి బాలింతల వరకు అప్రమత్తంగా ఉంటూ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతారు. మధ్య తరగతి వారితోపాటు ఆర్థికంగా ఉన్న వారు కూ�
ఇందల్వా యి పోలీస్స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన కలిగోట అమూల్య (4)పాము కాటుతో గురువారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.