ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని, హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు కల్పించడానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని
‘మా రాష్ట్రంలో ఉన్నప్పుడు మా పాపకు ఇలాంటి ఆపద వస్తే అసలు బతికేది కాదని’ బీహార్ రాష్ర్టానికి చెందిన ప్రేమ్నాథ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ మె రుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు.
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
మహిళలు మాతృత్వానికి ఆశ పడుతుంటారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కలలు కంటారు. గర్భిణీ దశ నుంచి బాలింతల వరకు అప్రమత్తంగా ఉంటూ దవాఖానల్లో వైద్య సేవలు పొందుతారు. మధ్య తరగతి వారితోపాటు ఆర్థికంగా ఉన్న వారు కూ�
ఇందల్వా యి పోలీస్స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన కలిగోట అమూల్య (4)పాము కాటుతో గురువారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్ర�
నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతున్నది. ఇక రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్లోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన వంద పడకలకు అప�
Aadhar Card | ఆధార్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ధ్రువీకరణ పత్రం. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆధార్ కార్డు అందించేలా రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా దవాఖానలోనే వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డు
బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) స్థాయిని �
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరించారు.
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు