బిడ్డ కడుపులో పడ్డది అంటే.. ఆ అమ్మ ఎంతో సంతోష పడుతుంది! పుట్టబోయే బిడ్డ కోసం తొమ్మిది నెలలు ఎదురుచూస్తుంది! నెలలు నిండుతున్నా కొద్దీ సంబురపడుతుంది! తను పునర్జన్మనెత్తి బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతుంది!
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, మందులు, కండ్లద్దాలు అందించడంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపుని
మండలంలోని సుద్దపల్లి గ్రామసమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మిట్టాపల్లి ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కుంభ పద్మ (54) మృతిచెందినట్లు డిచ్పల్లి ఎస్సై గణేశ్ తెలిపారు.
నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అని ఓ సినీ రచయిత రాసిన పాటను తెలంగాణ ప్రభుత్వం తిరగరాసింది. నేను పోతా సర్కారు దవాఖానకు అని ప్రజలు అంటున్నారు. ప్రజలు ప్రధానంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేది విద్య, వైద్యం.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు.