గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు.
వరంగల్ : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల హాస్పిటల్లో డాక్టర్లు అందిస్తున్న వైద్య స
సాధారణ ప్రసవాలకు సర్కారు ప్రాధాన్యం ప్రభుత్వ దవాఖానల వైద్య సిబ్బందికి ప్రోత్సాహం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం విజయవంతంగా మిడ్వైఫరీ కార్యక్రమం అమలు సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న నార్మల్ డె�
వైద్యారోగ్యశాఖ నూతన విధానం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ నూతన విధానాన్ని ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్�
వేములవాడలో సాధారణ కాన్పు ఇక్కడి సేవలు బాగున్నాయన్న హైమావతి వేములవాడ, జూలై 22: అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి సర్కారు దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల�
ఆరోగ్యశ్రీ క్లెయిమ్ల్లో సగం ప్రభుత్వ దవాఖానలవే సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం ఎనిమిదేండ్లలో మెరుగుపడిన వైద్య సదుపాయాలు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �
నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్ సర్పంచ్ నెల్లూరి పావని ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.సోమవారం రాత్రి ఆమె రెండో కాన్పు కోసం నర్వ ప్రభుత్వ దవాఖానలో చేరారు.