సాధారణ ప్రసవాలకు సర్కారు ప్రాధాన్యం ప్రభుత్వ దవాఖానల వైద్య సిబ్బందికి ప్రోత్సాహం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం విజయవంతంగా మిడ్వైఫరీ కార్యక్రమం అమలు సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న నార్మల్ డె�
వైద్యారోగ్యశాఖ నూతన విధానం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ దవాఖానలను మరింత బలోపేతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ నూతన విధానాన్ని ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్�
వేములవాడలో సాధారణ కాన్పు ఇక్కడి సేవలు బాగున్నాయన్న హైమావతి వేములవాడ, జూలై 22: అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి సర్కారు దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల�
ఆరోగ్యశ్రీ క్లెయిమ్ల్లో సగం ప్రభుత్వ దవాఖానలవే సర్కారు వైద్యంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం ఎనిమిదేండ్లలో మెరుగుపడిన వైద్య సదుపాయాలు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఉమ్మడిరాష్ట్రంలో ప్రభుత�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �
నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్ సర్పంచ్ నెల్లూరి పావని ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.సోమవారం రాత్రి ఆమె రెండో కాన్పు కోసం నర్వ ప్రభుత్వ దవాఖానలో చేరారు.
భీంగల్ : ఇన్నాళ్లు నిరుపేద ప్రజానీకానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. కానీ, సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలు అందుబాటులోకి తీసుకు వస�
ప్రైవేటు హాస్పిటల్స్ కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే దవాఖానాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. వీటిని ప్రజలంతా ఉపయోగించుకోవాలని కోరా రు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ల�
ఇచ్చోడ;ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు చేసేందుకే వైద్యులు మొగ్గుచూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యాధికారి ఆకుదారి సాగర్ ఆధ్వర్యంలో బుధవారం ఏడుగురిక�
శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే.. పేదలకు తగ్గనున్న ఆర్థిక ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన వైద్యాధికారులు త్వరలో సందర్శించనున్న ప్ర�
ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు రాష్ట్రంలో అందుబాటులో 56 సీఆర్మ్ మెషీన్లు రోగులను అక్రమంగా ప్రైవేట్కు తరలిస్తే కేసులు ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి అవార్డులు ఆర్థోపెడిక్ సేవలపై సమీక్షలో మ
హృద్రోగికి రూ.3 లక్షల ఉచిత వైద్యం ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యబృందం ఖమ్మం సిటీ, మార్చి 2: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో క్యాథ్ల్యాబ్ ద్వారా చికిత్స విజయవంతమైంది. పేదలకు అత్యాధునిక సేవలందించేం�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్
జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి ప్రభుత్వ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేరారు.
భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప�