ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో 50 పడకలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం రూ 42 లక్షల నిధులతో మంజూరు చేసిన సుమిత్ సంస్థ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ట్రయల్ రన్ను గురువారం జిల
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 20 పడకల కొవిడ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి పరిశీలించారు.
ముగ్గురు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | కొవిడ్ రోగులకు వినియోగించాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు పభుత్వ దవాఖాన సిబ్బందిని బుధవారం ఖమ్మం టా�
నాగ్పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. క