ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులు రాష్ట్రంలో అందుబాటులో 56 సీఆర్మ్ మెషీన్లు రోగులను అక్రమంగా ప్రైవేట్కు తరలిస్తే కేసులు ఉత్తమ సేవలు అందించే సిబ్బందికి అవార్డులు ఆర్థోపెడిక్ సేవలపై సమీక్షలో మ
హృద్రోగికి రూ.3 లక్షల ఉచిత వైద్యం ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యబృందం ఖమ్మం సిటీ, మార్చి 2: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో క్యాథ్ల్యాబ్ ద్వారా చికిత్స విజయవంతమైంది. పేదలకు అత్యాధునిక సేవలందించేం�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్
జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి ప్రభుత్వ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేరారు.
భూపాలపల్లి టౌన్, ఫిబ్రవరి 22 : జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి గవర్నమెంట్ హాస్పిటల్లో పురుడు పోసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఉదయం ఆమె ప్రసవం కోసం భూపాలపల్లిలోని జిల్లా ప�
Harish rao | టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శా�
ఖమ్మం సిటీ, అక్టోబర్ 22: ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఆమె తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన వైద్య వసతుల�
చేవెళ్ల టౌన్ : క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర క్షయ వ్యాధి విజిట్ అధికారుల బృందం మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలోని క్షయవ్యాధి యూనిట్కు వెళ్లి రోగులకు అందిస్తున్న చికిత్సపై సిబ్బం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ�
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో 50 పడకలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం రూ 42 లక్షల నిధులతో మంజూరు చేసిన సుమిత్ సంస్థ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ట్రయల్ రన్ను గురువారం జిల
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 20 పడకల కొవిడ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి పరిశీలించారు.