Harish rao | టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శా�
ఖమ్మం సిటీ, అక్టోబర్ 22: ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా స్థాయి అధికారి అయినప్పటికీ కూడా ఆమె తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన వైద్య వసతుల�
చేవెళ్ల టౌన్ : క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర క్షయ వ్యాధి విజిట్ అధికారుల బృందం మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలోని క్షయవ్యాధి యూనిట్కు వెళ్లి రోగులకు అందిస్తున్న చికిత్సపై సిబ్బం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ�
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో 50 పడకలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం రూ 42 లక్షల నిధులతో మంజూరు చేసిన సుమిత్ సంస్థ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ట్రయల్ రన్ను గురువారం జిల
ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి | జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేయబోయే 20 పడకల కొవిడ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మా రెడ్డి పరిశీలించారు.
ముగ్గురు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | కొవిడ్ రోగులకు వినియోగించాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు పభుత్వ దవాఖాన సిబ్బందిని బుధవారం ఖమ్మం టా�
నాగ్పూర్: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని గడగడలాడిస్తున్నది. వృద్ధుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. క