ఇందల్వా యి పోలీస్స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన కలిగోట అమూల్య (4)పాము కాటుతో గురువారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. ‘నేను రాను బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకే పోదాం అనే విధంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన తయారైంద
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్ర�
నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కల సాకారం కాబోతున్నది. ఇక రోగులకు మెరుగైన వైద్యం అందనుంది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నకిరేకల్లోని 30 పడకల ప్రభుత్వ దవాఖాన వంద పడకలకు అప�
Aadhar Card | ఆధార్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ధ్రువీకరణ పత్రం. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆధార్ కార్డు అందించేలా రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా దవాఖానలోనే వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డు
బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) స్థాయిని �
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరించారు.
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులు, వారి సహాయకులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కార్పొరేట్ సేవలందిస్తున్న తరుణంలో రోగులు
ర్భిణుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రసవం తర్వాత తల్లి, బిడ్డకు అవసరమైన సదుపాయాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం
గర్భం దాల్చిన రోజు నుంచి అడుగు తీసి అడుగేయవద్దు.. అటు పుల్ల తీసి ఇటు పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు.. వంటి అతి జాగ్రత్తలు గర్భిణుల విషయంలో సర్వసాధారణం.
తలకొండపల్లి అబివృద్ధి చెందాలంటే రోడ్డు, రవాణా సౌకర్యం బాగుండాలని, మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ 50 ఫీట్లకు తగ్గకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.