రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో చాలామంది నగదు (రూ.2000 నోట్లు)తో నగలను కొనేందుకు బంగారు ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు.
smugglers throw gold into sea | కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తరహాలో ఒక సంఘటన జరిగింది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొంత బంగారాన్ని మూటకట్టి సముద్రంలో పడేశారు (smugglers throw gold into sea). అయితే అధికారులు ఆ బంగారాన్ని కూడా సము�
అది అత్యంత రద్దీ మార్కెట్.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అప్పుడే టిప్టాప్గా తయారై వచ్చిన వ్యక్తులు ఓ బంగారం దుకాణంలోకి ఎంటరయ్యారు. జేబులోంచి ఐడీ కార్డులు తీసి చూపిస్తూ.. ‘వుయ్ ఆర్ ఫ్రం ఐటీ.. మీ షాప�
మలద్వారంలో దాచుకొని అక్రమం గా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. గురువారం ఉదయం మస్కట్ విమానం దిగిన ఒక ప్రయాణికుడిని అను�
శంషాబాద్ ఎయిర్పోర్టులో బ్యాటరీ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు బుధవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.81 కోట్ల విలువ చేసే 2.915 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికా�
Hyderabad | శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.1.81 కోట్ల విలువ చేసే 2.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీల
Gold @ Rs 70K | రూ.2000 కరెన్సీ నోటు చలామణి నుంచి విత్ డ్రా చేస్తూ ఆర్బీఐ నిర్ణయించగానే గుజరాత్ జ్యువెల్లరీ వ్యాపారులు రూ.70 వేల (రూ.2000 నోట్లు చెల్లించే వారికి) కు తులం బంగారం విక్రయిస్తున్నారని సమాచారం.
ముంబై విమానాశ్రయంలో (Mumbai airport) భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్ (Muscat) నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ (Customs) అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఓ వ్యక్తివద్ద 4.2 కిలోల బంగారాన్ని అధికారుల�
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు జీఎఫ్ 274(గల్ఫ్ ఎయిర్లైన్స్) విమానంలో రియాద్ నుంచి బ్రహెయిన్ మీదుగా శంషాబాద్ �
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.330 తగ్గి రూ.61,370కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.61,700గా ఉన్నది. వెండి ఏకంగా రూ.1,650 పడిపోయిం రూ.75,950కి తగ్గింది.