ఎప్పుడూ పండుగ సీజన్లో అధిక ధర పలికే బంగారం ఈ దఫా అంతర్జాతీయ పరిణామాల కారణంగా రోజురోజుకూ తగ్గిపోతున్నది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం తులం ధర రూ. 58.200 స్థాయికి దిగివచ్చింది.
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరు కొనసాగుతున్నది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో (50 m rifle men's 3P event) భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది.
Gold Price | ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గడిచిన రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంత�
ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగవచ్చన్న అంచనాలు బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర క్రమేపీ పడిపోతున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో 24 క్యారెట్ తులం ధర రూ.280 క్షీణించి రూ.59,450 వద్దకు చ
Gold Rates | అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు మంగళవారం కూడా తగ్గాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60 వేల మార్క్ దిగువకు చేరగా, కిలో వెండి ధర రూ.850 పడిపోయింది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడంతో దేశీయంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.350 దిగి రూ.60 వేల దిగువకు రూ.59, 650కి చేరుకున్
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. శుక్రవారం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మహిళా ప్రయాణికురాలి బ్యాగును కస్టమ్స్�
బంగారు నగలు, కళాఖండాలకు సంబంధించి తప్పనిసరి హాల్మార్కింగ్ను దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మరో 55 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం వినియోగదారుల వ్యవహార
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెల
Sovereign Gold Bond Scheme | బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సిద్ధమవ్వండి. ఈ నెల 11 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను రెండో విడుత (సిరీస్ 2) సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీం మొదలు కాబోతున్నది మరి. సె�
Gold Rate | బంగారం ధరలు మళ్లీ రూ.60 వేలకు చేరువయ్యాయి. మంగళవారం 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రేటు సోమవారంతో పోల్చితే రూ.250 ఎగిసింది. ఢిల్లీలో రూ.59,800ని తాకింది. 22 క్యారెట్ తులం ధర కూడా రూ.230 పెరిగి రూ.54,830గా ఉన్నది.
ఓ ఊళ్లోని రామాలయం దగ్గర ఒక గురువు ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం మధ్యలో ఉండగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. అతని చేతి అన్ని వేళ్లకూ బంగారు ఉంగరాలు, మెడనిండా గొలుసులు ఉన్నాయి. ప్రసంగం పూర్తయ్యాక కా
అక్షయ తృతీయ, ధన త్రయోదశి రోజుల్లో.. పండుగలు, పెండ్లిలు, వ్రతాలు ఇతర శుభకార్యాలకు బంగారాన్ని కొనడం, ధరించడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో ప్రాంతీయ, దేశీయ రిటైల్ దుకాణాల హవా జోరుగా సాగుతున్నది. చాలా బంగారు దు