బంగారం మళ్లీ భగ్గుమన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో పసిడిని కొనుగోలు చేయాలనుకునేవారికి ధరలు షాకిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు ఒక్కాసారిగా పుంజుకున్నాయి.
దేశంలోకి బంగారం స్మగ్లింగ్ చేసే ఇద్దరు స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు భదోహి జిల్లా ఎస్పీ మీనాక్షి కత్యాన్ శనివారం వెల�
పండుగ సీజన్లో తక్కువ ధరలో పుత్తడి కొనుగోలుకు వేచిచూస్తున్నవారికి షాక్నిస్తూ శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బంగారం ధర భగ్గుమంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్-గాజాల మధ్య యుద్ధం తీవ్రతరంకావడంతో ప్రపంచ మార్క
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని అత్తాపూర్
శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారంతోపాటు సిగరెట్ స్టిక్స్ను కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా మలద్వారం వద్ద దాచుకొన�
ఎన్నికల నగారా మోగడంతో పోలీసులు నగర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొదటి రోజు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ. 18 కోట్ల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ తనిఖీలలో పట్టుబడ్డ నగ దు, ఆభరణాలను ఐ
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నెల రోజుల్లో తులం బంగారం ధర రూ.3000 తగ్గుముఖం పట్టింది.
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్కు మరో స్వర్ణం లభించింది. మహిళల టీమ్ కాంపౌండ్ విభాగంలో (women's singles quarterfinals) జ్యోతి సురేఖ వెన్నమ్, అదితి గోపిచంద్, పర్ణీత్ కౌర్తో కూడిన జట్టు ఫైనల్లో చైనీస్ తైపీపై (Chinese Taipei) 230-280
Gold Rate | దేశీయ మార్కెట్లో గత వారం, పది రోజులుగా పసిడి జిలుగులు, వెండి వెలుగులు ఏమీ కనిపించడం లేదు. సాధారణంగా పండుగలు, పెండ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుం
మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.