Gold Rates | బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60 వేల పైకి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.600 అందుకొని రూ.77 వేలు పలికింది.
శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం 2.1 కిలోల బంగారాన్ని పట్టుకొని, నలుగురిని అరెస్ట్ చేశారు. దాని విలువ రూ.1.27 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నగరానికి చెందిన నలుగురు ధమ్మం ఫ్లైట్లో �
హైదరాబాద్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.20 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారు. విలువైన రాళ్లు పొదిగిన కిరీటాన్ని ఆయన సోమవారం ఆలయ అధికా
తెలంగాణ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ జాతీయ స్థాయిలో మరో సారి మెరిసింది. గచ్చిబౌలిలో జరుగుతున్న జాతీయ 76వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రిత్తి సోమవారం 18 న
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధరలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. శనివారం బులియన్ మార్కెట్లో తులం ధర రూ.58,850కి తగ్గిం�
స్మార్ట్ఫోన్లలో ఐ-ఫోన్ వజ్రం వంటిదని కొందరి నమ్మకం. దీనికి వజ్రాల తొడుగు తోడైతే ఎంత ముచ్చటగా ఉంటుందో చూశారుగా! ఐ-ఫోన్ 4ఎస్ ఎలైట్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి.
Nepal | నేపాల్లోని అత్యంత ప్రాచీనమైన పశుపతినాథ్ దేవాలయంలో 10 కిలోల బంగారం మాయమైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలయంలోని శివలింగం చుట్టూ 103 కిలోల బంగారంతో జలహరిని చేసే సమయంలో 10 కిలోల బంగారం కొట్టేశారని ఇ�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దేశీయంగా కొనుగోళ్లు అంతం త మాత్రంగానే ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో �