హైదరాబాద్కు చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.20 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారు. విలువైన రాళ్లు పొదిగిన కిరీటాన్ని ఆయన సోమవారం ఆలయ అధికా
తెలంగాణ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ జాతీయ స్థాయిలో మరో సారి మెరిసింది. గచ్చిబౌలిలో జరుగుతున్న జాతీయ 76వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రిత్తి సోమవారం 18 న
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధరలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. శనివారం బులియన్ మార్కెట్లో తులం ధర రూ.58,850కి తగ్గిం�
స్మార్ట్ఫోన్లలో ఐ-ఫోన్ వజ్రం వంటిదని కొందరి నమ్మకం. దీనికి వజ్రాల తొడుగు తోడైతే ఎంత ముచ్చటగా ఉంటుందో చూశారుగా! ఐ-ఫోన్ 4ఎస్ ఎలైట్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి.
Nepal | నేపాల్లోని అత్యంత ప్రాచీనమైన పశుపతినాథ్ దేవాలయంలో 10 కిలోల బంగారం మాయమైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఆలయంలోని శివలింగం చుట్టూ 103 కిలోల బంగారంతో జలహరిని చేసే సమయంలో 10 కిలోల బంగారం కొట్టేశారని ఇ�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, దేశీయంగా కొనుగోళ్లు అంతం త మాత్రంగానే ఉండటంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో �
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. మే నెలలో రూ.103 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెల ఏప్రిల్లోనూ గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి మదుపరులు రూ.124 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. అనిశ్చిత పరిస్థిత
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్లో 10 గ్రాము ల 24 క్యారెట్ పసిడి రేటు రూ.460 ఎగిసి రూ. 60,680 పలికింది. 22 క్యారెట్ తులం విలువ రూ.400 ఎగబాకి రూ.55,600ను తాకింది.