Hyderabad | శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.1.81 కోట్ల విలువ చేసే 2.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీల
Gold @ Rs 70K | రూ.2000 కరెన్సీ నోటు చలామణి నుంచి విత్ డ్రా చేస్తూ ఆర్బీఐ నిర్ణయించగానే గుజరాత్ జ్యువెల్లరీ వ్యాపారులు రూ.70 వేల (రూ.2000 నోట్లు చెల్లించే వారికి) కు తులం బంగారం విక్రయిస్తున్నారని సమాచారం.
ముంబై విమానాశ్రయంలో (Mumbai airport) భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్ (Muscat) నుంచి ముంబై ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ (Customs) అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఓ వ్యక్తివద్ద 4.2 కిలోల బంగారాన్ని అధికారుల�
శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు జీఎఫ్ 274(గల్ఫ్ ఎయిర్లైన్స్) విమానంలో రియాద్ నుంచి బ్రహెయిన్ మీదుగా శంషాబాద్ �
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.330 తగ్గి రూ.61,370కి దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.61,700గా ఉన్నది. వెండి ఏకంగా రూ.1,650 పడిపోయిం రూ.75,950కి తగ్గింది.
పశ్చిమబెంగాల్లో రూ.4.5 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బంగ్లాదేశ్ మీదుగా త్రిపుర నుంచి బెంగాల్కు వస్తున్న అంతర్జాతీయ బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.4.5 �
‘బంగారం! ఒకటి చెప్పనా’.. అంటూ ఎన్ని విషయాలు ముచ్చటించినా ఇష్టంగా వింటారు ఆడపిల్లలు. ఎందుకంటే, ఇక్కడ ‘బంగారం’ అన్న పదం ఉంది కనుక. బంగారం ఎంత పిరమైనా సరే, దాన్ని ప్రియమైనదిగానే భావిస్తారు. మెరుగు పెట్టినా, పె�
అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూన�
అక్షయ తృతీయ సందర్భంగా లలితా జ్యుయెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1 శాతం తగ్గింపునిస్తున్నది. అలాగే వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 తగ్గింపును అందిస్తున్నది. ఇక బంగారు �
Akshaya Tritiya | బంగారం ధరల్లో ఇటీవలి పెరుగుదల.. ఈ ఏడాది అక్షయ తృతీయ (శనివారం) అమ్మకాలను తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు ఏకంగా రూ.60,000పైకి పోయిన ది తెలిసిందే. ఈ క్రమంల
Akshaya Tritiya | బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.