పశ్చిమబెంగాల్లో రూ.4.5 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బంగ్లాదేశ్ మీదుగా త్రిపుర నుంచి బెంగాల్కు వస్తున్న అంతర్జాతీయ బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.4.5 �
‘బంగారం! ఒకటి చెప్పనా’.. అంటూ ఎన్ని విషయాలు ముచ్చటించినా ఇష్టంగా వింటారు ఆడపిల్లలు. ఎందుకంటే, ఇక్కడ ‘బంగారం’ అన్న పదం ఉంది కనుక. బంగారం ఎంత పిరమైనా సరే, దాన్ని ప్రియమైనదిగానే భావిస్తారు. మెరుగు పెట్టినా, పె�
అక్షయ తృతీయకు ముందు 3 రోజు లు.. తర్వాత 3 రోజులు బంగారం, వెండి కొనుగోళ్లకు భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు కొనడం శుభప్రదం గా భావించడమే కారణం. దీంతో ఓ వారం రోజులు నగల మార్కెట్లో సందడి కనిపిస్తూన�
అక్షయ తృతీయ సందర్భంగా లలితా జ్యుయెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1 శాతం తగ్గింపునిస్తున్నది. అలాగే వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 తగ్గింపును అందిస్తున్నది. ఇక బంగారు �
Akshaya Tritiya | బంగారం ధరల్లో ఇటీవలి పెరుగుదల.. ఈ ఏడాది అక్షయ తృతీయ (శనివారం) అమ్మకాలను తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు ఏకంగా రూ.60,000పైకి పోయిన ది తెలిసిందే. ఈ క్రమంల
Akshaya Tritiya | బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది.
Gold rates | నిన్న ఆల్టైం హైయస్ట్కు చేరిన బంగారం ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై దాదాపు రూ.760 వరకు తగ్గింది. దీంతో శుక్రవారం హైదరాబాద్లో రూ.61,800 పలికిన 10 గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర ఇవాళ రూ.61,040కి పడిపోయింది.
Gold Rate | బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైం హై రికార్డుకు చేరాయి. శుక్రవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పసిడి విలువ రూ.61,800లను తాకింది.
బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పుత్తడి ధర రూ.60,000 మార్కును దాటేసింది. ఆభరణాల రూపంలో కొన్నా 10 గ్రాములు రూ.55,000 పైనే పలుకుతున్నది. ఈ సమయంలో పసిడిపై పెట్�