అక్షయ తృతీయ సందర్భంగా లలితా జ్యుయెల్లర్స్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1 శాతం తగ్గింపునిస్తున్నది. అలాగే వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2,000 తగ్గింపును అందిస్తున్నది. ఇక బంగారు �
Akshaya Tritiya | బంగారం ధరల్లో ఇటీవలి పెరుగుదల.. ఈ ఏడాది అక్షయ తృతీయ (శనివారం) అమ్మకాలను తగ్గించవచ్చని నగల వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా 10 గ్రాములు ఏకంగా రూ.60,000పైకి పోయిన ది తెలిసిందే. ఈ క్రమంల
Akshaya Tritiya | బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్లు తగ్గుతాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీలో తులం ధర రూ. 60 వేల దిగువకు పడిపోయింది. రూ. 510 తగ్గిన తులం గోల్డ్ ధర రూ.59, 940గా నమోదైంది. రూ.920 తగ్గిన కిలో వెండి రూ. 74,680గా నమోదైంది.
Gold rates | నిన్న ఆల్టైం హైయస్ట్కు చేరిన బంగారం ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై దాదాపు రూ.760 వరకు తగ్గింది. దీంతో శుక్రవారం హైదరాబాద్లో రూ.61,800 పలికిన 10 గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర ఇవాళ రూ.61,040కి పడిపోయింది.
Gold Rate | బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైం హై రికార్డుకు చేరాయి. శుక్రవారం హైదరాబాద్లో తులం 24 క్యారెట్ పసిడి విలువ రూ.61,800లను తాకింది.
బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ పుత్తడి ధర రూ.60,000 మార్కును దాటేసింది. ఆభరణాల రూపంలో కొన్నా 10 గ్రాములు రూ.55,000 పైనే పలుకుతున్నది. ఈ సమయంలో పసిడిపై పెట్�
Gold Price | బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్లో తులం పసిడి రేటు ఏకంగా రూ.1,030 ఎగబాకింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (మేలిమి) పుత్తడి విలువ రూ.61,360ని తాకింది. 10 గ్రాముల 22 క్యారె�
హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.