Hallmark for Gold | ఇప్పటికే బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం ఇకపై ఆభరణాల తయారీకి అవసరమయ్యే ముడి బంగారంపై హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్యూఐడీ) ముద్ర వేయాలన్న నిబంధనన
Women for Home | మహిళలు బంగారంపై కంటే సొంతింటి కొనుగోలుపై పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారని రియాల్టీ సంస్థ అనరాక్ నిర్వహించిన సర్వేలో తేలింది.
బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్వోటీ డీసీపీ ఎం.ఎ.రషీద్ కథనం ప్రకారం... పాతబస్తీ ఫలక్నుమాకు చెందిన సయ్యద్ మోయిజ్ పాషా వృత్తి�
రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఓ పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకు�
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ స్మగ్లింగ్తో సంబంధం ఉన్న ఏడుగుర
గోల్డ్ ఈటీఎఫ్ల కంటే ఈక్విటీ మార్కెట్లు అధిక రాబడిని ఇస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి రూ.199 కోట్ల విలువైన పెట్టుబడులు ఈక్విటీల్లో�
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్లేయర్ల పతక ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు క్రీడా విభాగాల్లో వ్రితి అగర్వాల్, వీ లోకేశ్ పసిడి పతకాలతో మెరిశారు.
రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.570 తగ్గి రూ.57,150 పలికింది. అంతకుముందు ఇది రూ. 57,730గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి
మధ్యప్రదేశ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. శుక్రవారం రాష్ర్టానికి స్వర్ణం సహా మూడు కాంస్య పతకాలు దక్కాయి.