పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) కాంబినేషన్లో గోల్డ్ (Gold) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రేమమ్ ఫేం అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ముంద�
Shamshabad | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని పేస్టులా మార్చి అక్రమంగా తరలించేదుకు
రకరకాల డిజైన్లు చూసి మరీ నగలను ఎంచుకుంటారు మహిళలు. ఆ హంగులేవీ లేక పోయినా.. సాదాసీదా తీగలనూ అందమైన ఆభరణాలుగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, రాగి వంటి లోహాలను సన్నని తీగలుగా సాగదీసి వాటితో జ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
దేశంలో బంగారం డిమాండ్ కరోనాకు ముందున్న స్థాయికి చేరింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో 191.7 టన్నులుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 168 టన్నులుగానే ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) త�
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
అతివల అలంకరణలో ఆభరణాలదే పైచేయి. ప్రత్యేకించి బంగారం, వెండి, ప్లాటినం మెరుపులను మగువలు మరింత ఇష్టపడతారు. ఆ లోహాలకు కొత్త సొగసులద్దుతూ రాళ్లు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించి మెరిసిపోతారు, మురిసిపోతారు. ఆ తళ