తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్గా చేసుకొని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడ్డ ఘరానా దొంగను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు. రూ.11లక్షల7వేల సొత్తు రికవరీ చేశారు. ఈ మేరకు జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో గురువారం �
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అధికారులు 827 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లోదుస్తుల్లో బంగారం దాచుకొని తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి వచ్చిన ప్రయ�
రెండు నెలల కిందట అదృశ్యమైన ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న నగలు దోచుకునేందుకు పథకం వేసిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఈ దారుణానికి పాల్పడ్డారు.
Delhi Cops Extortionవిమాన ప్రయాణికుల్ని బెదిరించి, వారి వద్ద నుంచి బంగారం వసూల్ చేసిన ఇద్దరు పోలీసు హెడ్ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ టర్మినల్ 3 వద్ద ఇద్దరు ప్రయాణిక
Banjara Hills | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్లో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ అనే పేరుతో షాపును
ఆయనో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సిమెంట్, ఇటుకలతో ఇల్లు కట్టడం గొప్పేం కాదనుకొన్నాడు.. ఇల్లంతా బంగారంలా మెరిసిపోతే ఎలా ఉంటుంది? అని ఆలోచించి.. ఇల్లును బంగారంగా మార్చేశాడు. ఇప్పుడు ఈ ఇల్లు చూపరులను విశేషంగా
Shamshabad | శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి పెద్దమొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుని
బంగారం ధర ఒక్కసారిగా వువ్వెత్తున పెరిగింది. అమెరికాలో నవంబర్ నెల ద్రవ్యోల్బణం తగ్గిందన్న వార్తతో మంగళవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్సు ధర 40 డాలర్ల మేర ర్యాలీ జరిపి 1,832 డాలర్ల వద్ద నిలిచింది.