మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప
gold-foreign currency seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి 6ఈ-1405 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి లక్ష సౌదీ రియాల్స్�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�
Shamshabad airport | బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను
పసిడి ధరలు భారీగా పడిపోయాయి. గతవారం రోజులుగా దూసుకుపోతున్న బంగారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ.540 తగ్గి రూ.52 వేల దిగువకు చేరుకున్నది. చివరకు రూ.51,625 వద్ద ముగిసింది.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో.. తెలంగాణ బీచ్ వాలీబాల్ జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ నేషనల్ గేమ్స్ పురుషుల బీచ్ వాలీబాల్ ఫైనల్లో తెలంగాణ 2-1 (22-24, 23-21, 15-11)తో ఆంధ్రప్రదేశ�
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన 7.695 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు కస్టమ్స్
Shamshabad Airport | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ముగ్గురి వద్ద
పసిడి ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా అధికమయ్యాయి. ప్రస్తుత పండుగ సీజన్లో బంగారం కొనుగోళ్ళు పెరగడం, గ్లోబల్ మార్కెట్లో డాలర్ వ�
బస్స్టాప్లో వేచి ఉన్న మహిళ మెడలోనుంచి రెండు తులాల పుస్తెలతాడును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకొని పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�