గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్.. ప్రవాస భారతీయులను (ఎన్నారైలు) పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నది. దేశంలో మరే నగరంలో లేనంతగా ఇక్కడి రియల్టీని ఎన్నారైలు గమనిస్తున్నారు.
దేశంలో బంగారం డిమాండ్ కరోనాకు ముందున్న స్థాయికి చేరింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో 191.7 టన్నులుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 168 టన్నులుగానే ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) త�
Karnataka | దీపావళి పండుగను పురస్కరించుకొని కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన అనుచరులకు ఖరీదైన బహుమతులను అందించారు. తన నియోజవకర్గ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ
అతివల అలంకరణలో ఆభరణాలదే పైచేయి. ప్రత్యేకించి బంగారం, వెండి, ప్లాటినం మెరుపులను మగువలు మరింత ఇష్టపడతారు. ఆ లోహాలకు కొత్త సొగసులద్దుతూ రాళ్లు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించి మెరిసిపోతారు, మురిసిపోతారు. ఆ తళ
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) నుంచి కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పుడు పత్రాలతో దారి మళ్లించి రూ.500 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్లోని ప