ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని చెప్పారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు అజర్బైజన్ జాతీయులను తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో 6 కిలోల బంగారం లభించిందని తెలిపారు. దాని విలువ రూ.2.99 కోట్లు ఉంటుందన్నారు.
Mumbai Airport Customs seized around 9.5 Kg of gold worth Rs 4.75 crore in 8 cases. Two Azerbaijan nationals who arrived from Dubai carrying 6000 gms of gold worth Rs 2.99 crore were arrested: Mumbai Customs pic.twitter.com/4UKGsdIoVz
— ANI (@ANI) January 28, 2023