నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసానికి దాదాపు 90మంది నిరుద్యోగ యువకులు ఏడాది కాలంగా విలవిల్లాడుతున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల పేరిట దుబాయ్ ఫైనాన్స్ సంస్థల్లో దొంగ సంతకాలు, వేలిము�
నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. అయితే ఊర్లో ఎవరో అపరిచితులు తిరుగుతున్నారని గ్రామస్తులు వారిపై దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలం మద్దిగుంటలో చోటుచేసుకు�
Fighter Jet Crashes | దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో (Dubai Air Show)లో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం (Fighter Jet Crashes) కూలిపోయింది.
భారతీయ ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన కొత్త ప్లాట్ఫామ్ ‘టీబీడీ’(త్రిబాణధారి). దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ ప్రారంభించిన ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఇటీవలే దుబాయ్లో ఘనంగా లాంచ్ చేశార�
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ (Retention) గడువు సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సి ఉంది. డిసెంబర్ 1న లేదా డిసెంబర్ 16న ఆక్షన్ ఉంటుందని
దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియాకప్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్థాన్ పేసర్ హరిస్ రవూఫ్ క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి వచ్చింది.
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిదో సీజన్ వేలం డిసెంబర్లో జరుగనున్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా విదేశాల్లోనూ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయ నం, వారికి ఆర్థిక సాయం అంశాలు అటకెక్కాయి. ఆరు నెలల కిందట వేసిన గల్ఫ్ లేబర్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు ఇంతవరకు అధ్యయన ప్రక్ర
ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దుబాయ్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భూగర్భంలో అండర్గ్రౌండ్ లూప్ ట్రాన్సిట్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది.
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు గుడ్న్యూస్. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం తేదీలను ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్కు కూడా పచ్చజెండా ఊపింది.
Air India | టాటా గ్రూప్ ఆధీనంలోని దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)లో సాంకేతిక సమస్యలు (technical issue) కొనసాగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియాలోని వియన్నా నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండిమా విమానంలో సాంకేతి
గల్ఫ్ దేశమైన దుబాయ్ లో మండలంలోని వాల్గొండ ఎస్టీ తండ గ్రామానికి చెందిన లకావత్ రమేష్ (40) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, బందువులు బుధవారం తెలిపారు. రమేష్ గత కొంత కాలంగా జీవనోపాది నిమిత్తం దుబాయ్ వెళ్
దుబాయ్లో తీయటి పానీయాలపై మరింతగా షుగర్ ట్యాక్స్ విధించేందుకు రంగం సిద్ధమైంది. ఎనర్జీ డ్రింక్స్ సహా వివిధ రకాల ఉత్పత్తులపై 100శాతం షుగర్ ట్యాక్స్ విధించబోతున్నట్టు దుబాయ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజ�
Crime news | అతడు బతుకుదెరువు కోసం దుబాయ్ (Dubai) కి వెళ్లి మేస్త్రీ (Mason) గా పనిచేస్తున్నాడు. ఆమె ఇండియాలోనే ఉంటూ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడు దుబాయ్ నుంచి భారత్కు వచ్చాడు. భార్యను ప�
‘ఆటో తోలుకొని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునే వాడు.. ఓ ఏజెంట్ నమ్మి మోసపోయి దుబాయిలో చిక్కుకున్న నా భర్తను రక్షించి భారత్కు రప్పించాలి’ అంటూ బాధితుడి భార్య కన్నీటి పర్యంతమయ్యారు.