KTR | వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. స్వర్ణ కిలారి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరించారు. ఈ ప
Champions Trophy: పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ వేదికను మార్చే అవకాశాలు �
Jackpot | ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎలక్ట్రీషియన్ బోరుగడ్డ నాగేంద్రమ్ (46)ను అదృష్ట దేవత వరించింది. కొన్ని సంవత్సరాలుగా పొదుపు చేస్తున్న ఆయనకు దాదాపు రూ.2.25 కోట్లు నగదు బహుమతి లభించింది.
ఉత్తరప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో సిమ్కార్డులను సేకరించి దుబాయ్, థాయిలాండ్, కంబోడియా, చైనా వంటి దేశాలకు చట్ట విరుద్ధంగా విక్రయిస్తున్న ముగ్గురు అంతర్జాతీయ దొంగలను సైబర్ క్రైం పోలీసులు అర
Burj Khalifa | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa). ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎల్ఈడీ స్క్రీన్తో ప్రత్యేక థీమ్ను ప్రదర్శిస్తుంది. తాజాగా కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders)కు బుర్జ�
ఏటా క్రమం తప్పకుండా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలినియమ్ డ్రా లాటరీ టికెట్ కొనే పాయల్ అనే పంజాబ్ మహిళను 12 ఏండ్లకు అదృష్టం వరించింది. పెండ్లి రోజు సందర్భంగా భర్త ఇచ్చిన నగదు బహుమతితో టికెట్ కొన్న ఆమెకు ఏకంగ�
దుబాయ్లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి.. వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలనే సైబర్నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు ఆశ
దుబాయ్లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాలనే సైబర్నేరాలకు ఉపయోగిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్ని గురువారం మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
పచ్చగా కళకళలాడిన ప్రాంతాలు కొన్ని ఎడారులవుతుంటే, ఎడారుల్లో పచ్చదనం చిగురిస్తున్నది. మంచుకొండలు కరిగి నీరైపోతున్నాయి. ఇసుక పర్రల్లో వరదలు పోటెత్తుతున్నాయి.
భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం కావడానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కృత్