Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.
హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయి న విషయం తెలిసిందే. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇ చ్చిన మాట మేరకు..
: ‘ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ�
ర్సులకు పదేళ్ల గోల్డెన్ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ నెల 12న ప్రకటించింది. దుబాయ్ హెల్త్ శాఖలో 15 సంవత్సరాలకుపైగా పని చేసిన అనుభవం కలవారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది.
Poorna | నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం కాగా, పూర్ణని స్క్రీన్ నేమ్ గా �
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘున�
దుబాయ్లో జరిగిన బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్ టోర్నమెంట్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈనెల 10 నుంచి 18 దాకా జరిగిన టోర్నీలో భాగంగా.. భారత పురుషుల, మహిళల, సీనియర్ జట్టు స్వర్ణాలత�
బతుకుదెరువు కోసం పొట్టచేతబట్టుకొని దుబాయికి వెళ్లిన తెలంగాణవాసులు హత్యకు గురయ్యారు. ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వెళ్లినవారు పాకిస్థానీయుల దురాగతానికి బలయ్యారు.
Suicide | తల్లి ఫోన్ మాట్లాడుతలేదనే వేదనతో కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరుముడివాక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భారత్కు చెందిన బిలియనీర్, ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్.. బ్రిటన్కు గుడ్బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా�