Mulkanoor | దొబ్బల బాలరాజు ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లిన తర్వాత ఆరోగ్యం బాగాలేక పనిచేయని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న బాలరాజుకు యాజమాన్యం నుంచి వేధింపు
ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయ్లో ఒక కృత్రిమ మేధస్సు (ఏఐ) నిర్వహించే రెస్టారెంట్ ప్రారంభం కానుంది. సృజనాత్మకత, సాంకేతికతను మిళితం చేసిన షడ్రుచులతో చక్కని ఆహారాన్ని ఆరగించడానికి భోజన ప్రియులను ఆహ్వానిస
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం విదేశీయులకు ఓ కొత్త రకం గోల్డెన్ వీసాని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్నట్లుగా భారీ మొత్తంలో ఆస్తులు లేదా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విధానం కాకుండా నామినే
WSKL : ఐపీఎల్ రాకతో పొట్టి క్రికెట్ దశ మారినట్టే అన్ని ఆటల రూపరేఖలు కూడా మరిపోతున్నాయి. ఇంతకుముందు మట్టికోర్టు ఆటగా పేరొందిన కబడ్డీకి ప్రో -కబడ్డీ లీగ్(PKL)తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సాధ్యమైంది. ప�
ప్రతిష్టాత్మక GAMA - 2025 (Gulf Academy Movie Awards) వేడుకకు దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్ వేదిక కానుంది. దుబాయ్లో నాలుగేళ్లుగా, ప్రతి ఏడాదీ వైభవంగా ఈ అవార్డుల వేడుక జరిగిన నేపథ్యంలో.. ఆగస్ట్ 30న జరుగనున్న ఈ అయిదవ ఎడిషన్�
Samantha Ruth Prabhu | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయం, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.
హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయి న విషయం తెలిసిందే. అతడిని ఇండియాకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇ చ్చిన మాట మేరకు..
: ‘ఈ రోజు నుంచి మీరు మా దేశ పౌరులు కాదు. మీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నాం’ అంటూ కువైట్ ప్రభుత్వం వేలాది మందికి షాకిచ్చింది. ఇలా షాక్ తిన్న వారిలో 20 ఏండ్లుగా ఆ దేశంలో నివసిస్తున్న వారు, పలువురు నటులు, సెలబ�
ర్సులకు పదేళ్ల గోల్డెన్ వీసా ఇవ్వనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ నెల 12న ప్రకటించింది. దుబాయ్ హెల్త్ శాఖలో 15 సంవత్సరాలకుపైగా పని చేసిన అనుభవం కలవారికి ఈ వీసాను ఇస్తామని తెలిపింది.
Poorna | నటి పూర్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం కాగా, పూర్ణని స్క్రీన్ నేమ్ గా �
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం పెద్దదర్పల్లికి చెందిన గోపాల్ దుబాయిలో చిక్కుకుపోయా డు. సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుబాయిలోని ఎన్ఆర్ఐ ప్రతినిధి అయిన జీఏడీ ప్రిన్సిపల్ కా ర్యదర్శి రఘున�