శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ (Foreign Currency) పట్టుబడింది. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది.
‘గామా’ అవార్డ్స్ (గల్ఫ్ ఆకాడమీ మూవీ అవార్డ్స్) 5వ ఎడిషన్ను జూన్ 7న దుబాయ్ షార్జా ఎక్సో సెంటర్లో నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం దుబాయ్లో గ్రాండ్ రివీల్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకల�
Champions Trophy | ఐసీసీ చాంపియన్ ట్రోఫీ పాకిస్థాన్లో ఈ నెల 19 నుంచి మొదలుకానున్నది. టీమిండియా తన మ్యాచులన్నీ దుబాయి వేదికగా ఆడనున్నది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్ను 20న బంగ్లాదేశ్తో ఆడనున్నది. మెగ
WGS - 2025 | వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్లో జరిగింది. గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరు
దాయాదుల క్రికెట్ సమరానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మ్యాచ్ జరిగే రోజు ఉన్న పనులన్నీ పక్కనబెట్టి క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ పోరును నేరుగా స్టేడియంలో
Champions Trophy | ఈ ఏడాది పాకిస్థాన్, దుబాయి వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మినీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఇక టోర్నీ జరిగే మ్యాచుల టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభం కాను�
Ajith kumar | కోలీవుడ్ స్టార్ యాక్టర్ అజిత్కుమార్ (Ajith kumar)కు భారీ ప్రమాదం తప్పింది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్కారు ట్రాక్ను ఢీకొట్టింది. అయితే అప్రమత్తమైన అజిత్కుమార్ వెంటనే కారును కంట్రోల్ చేయడం
ట్యాంక్ బండ్ పరిసరాలను దుబాయ్ తరహా టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని మొత్తం ఒక యూనిట్గా తీసుకుని టూ�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరిగే అవకాశం కనిపిస్తున్నది. యూఏఈ క్రికెట్ బోర్డుకు చెందిన షేక్ నహ్యాన్ అల్ ముబారక్తో ఆదివారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చ�
దుబాయ్లో పర్యటించాలనుకునే భారతీయులకు కొత్త కష్టాలు వచ్చా యి. ఈ నెల 8 నుంచి 14 వరకు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కు వెళ్లాలని చాలా మంది భారతీయులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ దుబాయ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మ