సౌదీ అరేబియా ఈ ఏడాది 100 మందికి పైగా విదేశీయులను వివిధ నేరాల కింద ఉరితీసినట్టు ఏఎఫ్పీ హక్కుల సంస్థ వెల్లడించింది. గత రెండేళ్ల కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది.
Mahadev App Case | దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting App) కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రకర్ (Saurabh Chandrakar) తాజాగా అరెస్ట్ అయ్యారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బంతుకమ్మను (Bathukamma) దుబాయ్లో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 6న (ఆదివారం) దుబాయ్లోని ఆల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక �
తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లినా పిల్లల్ని వెంటతీసుకెళ్లడం మామూలే! అయితే, ఇదంతా సామాన్యుల విషయంలోనే! సెలెబ్రిటీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం.. అది ఓ సెన్షేషన్ అవుతుంది. తాజాగా, అందాల తార ఐశ్వర్యరాయ్, ఆమె
తెలంగాణ నుంచి వందల కోట్లు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించిన సైబర్ నేరగాళ్లు.. మనవాళ్లను నమ్మించి మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ తీయించి.. ప్రతిరోజూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నార
Soudi Footballer : సౌదీ అరేబియా ఫుట్బాలర్ ఫహద్ అల్ మువల్లాద్(Fahad Al Muwallad) అనూహ్యంగా దవాఖాన పాలయ్యాడు. దుబాయ్లోని రెండస్థుల భవనం బాల్కనీపై నుంచి ఫహద్ కిందపడి ఐసీయూ(ICU)లో చేరాడు.
ప్రపంచకప్ నిర్వహణకు భారత్ విముఖత తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మిగతా ఆప్షన్లపై దృష్టి సారించింది. వరల్డ్ కప్ను నిర్వహించేందుకు ఎడారి దేశం యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తో
Nara Lokesh | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోయిన బాధితులకు ఏపీ మంత్రి నారా లోకేశ్ అండగా నిలబడుతున్నారు. గల్ప్ దేశాల్లో తాము పడుతున్న ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో వెంట వెంటనే తనకు వ�
AP News | ఉపాధి కోసం గల్ప్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్న మరో బాధితురాలి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మహిళ దుబాయ్లో నరకయాతన అనుభవిస్తున్నది. చావుకు బతుక్కి
వివాదాస్పద మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారి పూజా ఖేద్కర్ దుబాయ్ వెళ్లిపోయినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది. ఆమెకు ముందస్తు బెయిలు మంజూరు కాకపోవడంతో ఆమె దేశం విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె మోస�
KTR | వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. స్వర్ణ కిలారి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరించారు. ఈ ప
Champions Trophy: పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు ఇండియా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో టోర్నీ వేదికను మార్చే అవకాశాలు �