యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్ని గురువారం మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
పచ్చగా కళకళలాడిన ప్రాంతాలు కొన్ని ఎడారులవుతుంటే, ఎడారుల్లో పచ్చదనం చిగురిస్తున్నది. మంచుకొండలు కరిగి నీరైపోతున్నాయి. ఇసుక పర్రల్లో వరదలు పోటెత్తుతున్నాయి.
భారీ వర్షాలు, వరదలతో దుబాయ్ అతలాకుతలం కావడానికి వాతావరణ మార్పులే కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని కృత్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former MLA Shakeel) కుమారుడు రాహిల్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం షూట్కు విరామం తీసుకుని తన సతీమణి, పిల్లలతో కలిసి దుబాయ్కు పయనమయ్యాడు. అయితే అందరూ ఈ ట్రిప్ విశ్రాంతిలో భాగంగానే అయి ఉండవచ్చని అంతా చర్చించుకు�
స్వీయ దర్శకనిర్మాణంలో కె.విజయ్భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్ ఈజ్ బ్యూటీఫుల్' ఊపశీర్షిక. ఈ సినిమాలో ఆయన తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తున్నారు.
ED Action : మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం రూ. 580.78 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మహదేవ్ యాప్ కార్యకలాపాలు దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారని ఈడీ వెల్లడించింద�
KTR | ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్న సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన శ�
భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు.
దుబాయ్ విమానాశ్రయం (డీఎక్స్బీ) గుండా ప్రయాణించేవారిలో అత్యధికులు భారతీయులే. డీఎక్స్బీ సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2023లో ఈ విమానాశ్రయం గుండా 1.19 కోట్ల మంది భారతీయులు ప్రయాణించారు.
ఓ హత్య కేసులో దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఖైదీలకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కృషితో విముక్తి లభించింది. హత్యకు గురైన కుటుంబానికి నిందితుల తరఫున 2013లోనే కేట