హైదరాబాద్లోని పాతబస్తీలో ఐటీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రవాస భారతీయుడికి అబుదాబిలో రూ.33.89 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాజీవ్ ఆరిక్కట్ అనే ఎన్నారై కొనుగోలు చేసిన బిగ్ టికెట్ నంబర్ వీక్లీ డ్రాలో విజేతగా నిలిచింది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పదో సీజన్ ప్రోమోను శనివారం దుబాయ్లో ఆవిష్కరించారు. బుర్జ్ ఖలీఫా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. సీసీఎల్లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడబోతున్నాయి.
వికాస్ లైఫ్కేర్ ప్రైవేట్ లిమిటెడ్..దుబాయ్కు చెందిన స్కై 2.0లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 79 మిలియన్ డాలర్లతో 60 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. మన కరెన్సీలో ఇది రూ.650 కోట్లకు పైమాటే. ప్రస్తుత ఆ�
మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. లండన్ నుంచి బయల్దేరిన సీఎం ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డె
Tiger Chasing Man : పెంపుడు జంతువుల(Pet Animals)తో ఆడుకోవడం, వాటితో వీడియోలు చేయడం చాలామందికి సరదా. అలాంటి వీడియోలకు ఆన్లైన్లో మస్త్ వ్యూస్ వచ్చిపడతాయి. అయితే.. కొందరు మాత్రం బడాయికి పోయి పులులు, సింహాలతో వీడి�
బార్లు, పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాస్లలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్ అవుతుంటారు. అయితే, దుబాయ్లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి ఎక్స్క్లూజివ�
Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయికి వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.6కోట్ల విలువైన వజ్రాలు, రాళ్లు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున�
కెనడాలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక ప్రయాణికుడి చర్య అందరినీ షాక్నకు గురి చేసింది. టొరంటో నుంచి దుబాయ్ వెళ్లనున్న విమానంలో హఠాత్తుగా తలుపును తెరచిన ఒక ప్రయాణికుడు అక్కడి నుంచి కిందకు దూక�
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కొత్త ఏడాది వేడుకల్లో (New Year Celebrations) సందడి చేశారు.
Mahadev App | బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో మహాదేవ్ యాప్ ప్రమోటర్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. యాప్ ప్రమోటర్ చంద్రకర్ను దుబాయి అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు చర్యలు తీసుకున్నార
మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
ICC Champions Trophy: ఎనిమిది జట్లతో ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ లోనే నిర్వహిస్తామని ఐసీసీ ఇదివరకే స్పష్టతవచ్చింది. అయితే పాకిస్తాన్తో సరిహద్దు సమస్యల కారణంగా భారత్.. దాయాది దేశానికి వెళ్లడం లేదు.