జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక�
Video | ఎమిరేట్స్లోని హైవేపై గంటకు 280 కిలోమీటర్ల వేగంతో బైక్పై దూసుకెళ్లాడు. అంతే కాకుండా బైక్తో స్టంట్స్ చేశాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన దుబాయి పోలీసులు అరెస్టు చేసి కటకటలాల్లోకి పంపారు. ఈ మేరకు పోలీసులు
Mahua Moitra: ఎంపీ మహువా ఇండియాలో ఉన్న సమయంలోనే.. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని మాత్రం దుబాయ్ నుంచి ఓపెన్ చేశారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఈ విషయాన్ని దర్యాప్తు ఏ
Nawaz Sharif | పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్.. దుబాయిని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్కు తిరిగొచ్చేందుకు షరీఫ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడ�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ (EMail) వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ (Hijack) చేస్తున్నామని దుండగులు అందులో పేర్కొన్నారు.
తెలంగాణ స్వరాష్ట్రంలోనే కాదు.. విదేశాల్లోనూ గంగా జమున తెహజీబ్ను చాటగలం అని నిరూపించాడు మన తెలంగాణ బిడ్డ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఖుర్షీద్ అహ్మద్ (46) దుబాయ్లో పనిచేస్తున్నారు.
SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ - 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది.
SIIMA Awards -2023 | సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ - 2023 (SIIMA) వేడుక దుబాయ్ (Dubai) లో అట్టహాసంగా జరుగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది.
ఇవాళ తెలంగాణ పారిశ్రామిక, ఐటీ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక రథసారథి, ఐటీ ఐకాన్ కేటీఆర్ విజనే. తెలంగాణ తక్కువ సమయంలోనే ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారణం కేటీఆర్ సృజనా�
Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్ (Rakhi Sawant) తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. తన న్యూడ్ వీడియోలను (Nude Videos) అదిల్ రూ.47 లక్షలకు అమ్ముకున్నాడని ఆరోపించింది.
దుబాయ్ (Dubai) వేదికగా న్యూజిలాండ్తో (New Zealand) జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన రెండో టీ20లో కివీస్కు షాకిచ్చింది. మరో 26 బాల్స్ మిగిలి ఉం�
Burj Khalifa | నేడు భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై భారత జెండా (Indian Flag)ను ప్రదర్శించారు.