Mahadev App | బెట్టింగ్ ఆరోపణల నేపథ్యంలో మహాదేవ్ యాప్ ప్రమోటర్ల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. యాప్ ప్రమోటర్ చంద్రకర్ను దుబాయి అదుపులోకి తీసుకున్నారు. ఈడీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు చర్యలు తీసుకున్నార
మానవ అక్రమ రవాణ (Human Trafficking) ఆరోపణలతో ఫ్రాన్స్లో నిర్బంధానికి గురైన రొమేనియన్ విమానం ఎట్టకేలకు ముంబై చేరింది. 303 మంది భారతీయులతో దుబాయ్ నుంచి నికరాగువా వెళ్తున్న లెజెండ్ ఎయిలైన్స్ విమానం ఈ నెల 22న ఇంధనం కో
ICC Champions Trophy: ఎనిమిది జట్లతో ఆడబోయే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ లోనే నిర్వహిస్తామని ఐసీసీ ఇదివరకే స్పష్టతవచ్చింది. అయితే పాకిస్తాన్తో సరిహద్దు సమస్యల కారణంగా భారత్.. దాయాది దేశానికి వెళ్లడం లేదు.
Human Trafficking | దుబాయ్ నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో మధ్య అమెరికాలోని నికరాగ్వాకు వెళ్తున్న ఓ విమానాన్ని ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో ఫ్రాన్స్లో అధికారులు తమ అధీనంలోకి తీసుకొన్నారు.
Shah Rukh Khan | షారుఖ్ఖాన్ (Shah Rukh Khan) నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ డంకీ (Dunki). ఈ చిత్రానికి బాలీవుడ్ (Bollywood) స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఫీ �
ACC U19 Asia Cup: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్ - 19 ఆసియా కప్ను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్స్లో బంగ్లాదేశ్.. యూఏఈని చిత్తుగా ఓడించింది.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్(43)ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ నోటీస్ ఆధారంగా ఈ అరెస్ట్ జరిగిందని ఈడీ అధికారులు బుధవారం వెల
Licypriya Kangujam | భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించడమే లక్ష్యంగా దుబాయ్లో జరుగుతున్న కాప్-28 సమావేశాల్లో ఇవాళ (మంగళవారం) కలకలం చెలరేగింది. మణిపూర్కు చెందిన లిసిప్రియా కాంగుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అక�
ఐపీఎల్ వేలం పాటకు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఈ నెల 19న జరిగే వేలంలో 77 స్థానాల కోసం మొత్తం 333 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
U-19 Asia Cup: ఇండియా అండర్ - 19 వర్సెస్ పాకిస్తాన్ అండర్ - 19 మధ్య దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత కుర్రాళ్లు బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్లో విఫలమవడంతో..
దుబాయ్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు కాప్ 18లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు. 2028లో జరిగే వాతావరణ సదస్సు కాప్33కి భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించారు.