న్యూఢిల్లీ: బ్యాంకాక్లో అధిక జీతంతో ఉద్యోగాలిప్పిస్తానంటూ ఓ దుబాయ్ ఏజెంట్ చేసిన మోసం 20 మంది భారతీయులను మయన్మార్లో నిర్బంధ కార్మికులుగా మార్చింది.
అటవీ ప్రాంతంలో నిర్బంధించిన వారి తో 18 గంటలపాటు పని చేయించుకుటున్నారని, సరైన తిండి కూడా పెట్టడం లేదని, వెంటనే వారిని కాపాడాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు భారత విదేశాంగ శాఖను ఆశ్రయించారు.