H-1B workers : అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలమంది భారతీయులు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు వారి సమస్య ఉద్యోగమే కాదు.. అమెరికా ఆవాసం కూడా.
బంగారం మీద భారతీయులకు ఉండే మోజు అంతా ఇంతా కాదు. ధగధగలాడే పసుపువన్నె లోహం మీద మోజుపడని భారతీయుడు, విశేషించి భారతీయ మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ పసిడి వినిమయంలో చైనా తర్వాత భారత్ రెండోస్థానంలో ఉండ�
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�
USA | ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టింది మొదలు అక్కడి ప్రవాస భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి.
Indians Killed : ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది.
వెంటనే ఇరాన్ను వీడాలని ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఎంబసీ ఈ సూచన చేసింది. తాము సూచించి�
5 Indians injured in Abu Dhabi | యూఏఈ రాజధాని అబుదాబిలో మరో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. క్షిపణి శకలాలు పటడంతో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు భారత పౌరులు కాగా, మిగతా వారు నేపాల్ జాతీయులు.
Oracle | అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం, అంటే దాదాపు 30,000 మందిని తొలగించినట్లు సమాచార�
2 Indians Killed in Oman floods | ఒమన్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో భారతీయ మహిళ గల్లంతైంది.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బహ్రెయిన్ చిక్కుకుపోయిన 60 మందిని భారత పౌరులను ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చింది. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను బహ్రెయిన్ తెలుగు అసోసి�
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ నెల 1 నుంచి 7 వరకు గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది భారతీయులు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చేశారని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారం తెలిపింది.