Qatar gas plant explosion | ఖతార్లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం �
Shashi Tharoor | ఇటీవల ఒమన్ తీరం (Oman Coast) లో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు (Indian Sailers) మృతిచెందిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Sashitharoor) స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా �
హొర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పరం భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడం సంచలనంగా మారింది. కేవలం
Truck Drivers: అమెరికాలో అక్రమంగా జీవిస్తూ కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అరెస్టు చేశారు. ఫెడరల్ ఆపరేషన్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్కు డ్�
Supreme Court: రష్యా సైనిక దళంలో పనిచేస్తున్న 49 మంది భారతీయలు.. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో మృతిచెందినట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రష్యా దళంలో మొత్తం 217 మంది భారతీయులు ఉ�
H-1B workers : అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలమంది భారతీయులు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పుడు వారి సమస్య ఉద్యోగమే కాదు.. అమెరికా ఆవాసం కూడా.
బంగారం మీద భారతీయులకు ఉండే మోజు అంతా ఇంతా కాదు. ధగధగలాడే పసుపువన్నె లోహం మీద మోజుపడని భారతీయుడు, విశేషించి భారతీయ మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ పసిడి వినిమయంలో చైనా తర్వాత భారత్ రెండోస్థానంలో ఉండ�
విద్య, ఉద్యోగాల కోసం చాలామంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికన్ డ్రీమ్, వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధి సాధించాలనే తపనతో, ఉత్తమ పనితీరు కలిగిన ఐటీ, ఆరోగ్య సంరక్షణ, కార్మిక నిపుణులుగా రాణిస్తున్�
USA | ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అమెరికాకు వెళ్లిన ప్రవాస భారతీయుల కలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టింది మొదలు అక్కడి ప్రవాస భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి.
Indians Killed : ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది.
వెంటనే ఇరాన్ను వీడాలని ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఎంబసీ ఈ సూచన చేసింది. తాము సూచించి�
5 Indians injured in Abu Dhabi | యూఏఈ రాజధాని అబుదాబిలో మరో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. క్షిపణి శకలాలు పటడంతో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు భారత పౌరులు కాగా, మిగతా వారు నేపాల్ జాతీయులు.