వెంటనే ఇరాన్ను వీడాలని ఆ దేశంలోని భారతీయులకు టెహ్రాన్లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే బుధవారం ఎంబసీ ఈ సూచన చేసింది. తాము సూచించి�
5 Indians injured in Abu Dhabi | యూఏఈ రాజధాని అబుదాబిలో మరో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. క్షిపణి శకలాలు పటడంతో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురు భారత పౌరులు కాగా, మిగతా వారు నేపాల్ జాతీయులు.
Oracle | అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం, అంటే దాదాపు 30,000 మందిని తొలగించినట్లు సమాచార�
2 Indians Killed in Oman floods | ఒమన్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహంలో ఒక కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణించిన నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నారు. మరో భారతీయ మహిళ గల్లంతైంది.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో బహ్రెయిన్ చిక్కుకుపోయిన 60 మందిని భారత పౌరులను ప్రభుత్వం స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చింది. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను బహ్రెయిన్ తెలుగు అసోసి�
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ నెల 1 నుంచి 7 వరకు గల్ఫ్ దేశాల నుంచి 52 వేల మంది భారతీయులు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చేశారని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) శనివారం తెలిపింది.
Israel : బాంబుల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యేక బంకర్లు, షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. అయితే, భారతీయులకు అక్కడి బంకర్లు, షెల్టర్లలో ప్రవేశం కల్పించడం లేదని ప్రచారం ఊపందుకుంది.
Russia | రష్యాలోని ఉఫా నగరంలో చోటుచేసుకున్న కత్తి దాడి ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో నలుగురు భారతీయ విద్యార్థులతో పాటు మరికొందరు గాయపడినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాష�
Operation Sindoor : టర్కీ కొన్నేళ్లుగా ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. టర్కీలాగే పాకిస్తాన్ కూడా ఇస్లాం దేశం కావడం వల్ల ఇండియా-పాక్ అంశంలో పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ వస్తోంది.
Indians Deported : తమ దేశంలో ఉంటూ, నిబంధనలు పాటించని విదేశీయుల్ని ఆయా దేశాలు బహిష్కరించడం సహజమే. అలాగే విదేశాల్లో ఉంటున్న భారతీయుల్ని కూడా అక్కడి నిబంధనలు పాటించకుంటే బహిష్కరించి, తిరిగి పంపిస్తారు.
సంఖ్య తగ్గుతున్నప్పటికీ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మొత్తం 23,830 మంది �