భారతీయులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. యూఏఈలో ఉద్యోగం కోసం చూస్తున్న భారతీయులు దేశంలో హోస్ట్ లేదా స్పాన్సర్ అవసరం లేకుండానే విజిట్ వీసాపై దేశంలోకి ప్రవేశించవచ్చని యూ
Australia: అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలను ఆస్ట్రేలియా తగ్గించింది. దీంతో భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 40 శాతం మంది భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా వీసా తిరస్కరిం�
PM Modi: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు అయిన విషయం తెలిసిందే. దీని పట్ల భారత ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ సెల్ఫీ వీడియో పోస్టు చే
Indians : నేపాల్లో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Indians Hijacked: రెండు కమర్షియల్ నౌకలను పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ నౌకల్లో 22 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. యెమెన్, సోమాలియా తీరాల్లో ఆ నౌకలను హైజాక్ చేసినట్లు సీనియర్ షిప్పింగ్ మినిస్ట్రీ అధికా�
అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు, ఇతర తాత్కాలిక విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దయ్యే అవకాశం ఉన్నది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి యూఎస్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసా, గ్రీన్కార్డ్ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉంట�
Thailand : తక్కువ బడ్జెట్లో థాయ్లాండ్ వెళ్లొద్దామని ఆశపడ్డ భారతీయులకు ఆ టూర్ ఒక పీడకలగా మిగిలింది. చీప్ ప్యాకేజ్ అంటూ ఆశచూపి రప్పించుకున్న ముగ్గురు భారతీయులను అక్కడి ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్నకు
billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.
UAE Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పవచ్చు. కేవలం భారత పాస్పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం లభించదు. ని�
ఉక్రెయిన్లో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19న సాయంత్రం ఒడెసా పోర్టు నుంచి ఐదుగురు భారతీయులతో సహా 17మందితో గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన
విహార యాత్ర కోసం వియత్నాంకు వెళ్లిన భారతీయులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ఆ దేశంలోని అతి పెద్ద ద్వీపమైన ఫూ క్వక్కు సమీపంలో ఉన్న హోన్ మే రుట్ న్గోయ్ ద్వీపం దగ్గర పడవ(స్పీడ్ బోట్)లో విహరిస్తుండగా �
భారతీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు. ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేకుండా జాబితాను రూపొందించటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక