అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం.. హెచ్-1బీ వీసాదారులు, ఇతర తాత్కాలిక విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దయ్యే అవకాశం ఉన్నది.
అమెరికా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి యూఎస్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. వీసా, గ్రీన్కార్డ్ లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు అసంపూర్తిగా ఉంట�
Thailand : తక్కువ బడ్జెట్లో థాయ్లాండ్ వెళ్లొద్దామని ఆశపడ్డ భారతీయులకు ఆ టూర్ ఒక పీడకలగా మిగిలింది. చీప్ ప్యాకేజ్ అంటూ ఆశచూపి రప్పించుకున్న ముగ్గురు భారతీయులను అక్కడి ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్నకు
billionaires : భారత దేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఏడాదికి కనీసం వంద కోట్ల రూపాయలు సంపాదించే వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 576 మంది రూ.
UAE Visa | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పవచ్చు. కేవలం భారత పాస్పోర్ట్ కలిగి ఉన్నంత మాత్రాన యూఏఈలో 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం లభించదు. ని�
ఉక్రెయిన్లో నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19న సాయంత్రం ఒడెసా పోర్టు నుంచి ఐదుగురు భారతీయులతో సహా 17మందితో గినియా-బిస్సావు జెండా కలిగిన ఎంవీ గోల్డెన
విహార యాత్ర కోసం వియత్నాంకు వెళ్లిన భారతీయులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ఆ దేశంలోని అతి పెద్ద ద్వీపమైన ఫూ క్వక్కు సమీపంలో ఉన్న హోన్ మే రుట్ న్గోయ్ ద్వీపం దగ్గర పడవ(స్పీడ్ బోట్)లో విహరిస్తుండగా �
భారతీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు. ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేకుండా జాబితాను రూపొందించటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక
‘బీఏటీ-బీఎంఎస్' అనే చైనీస్ స్మార్ట్ఫోన్ యాప్ను ఉపయోగించి రోడ్లపై వెళ్తున్న బ్యాటరీ రిక్షాలను కొందరు వ్యక్తులు రిమోట్గా నిలిపివేస్తున్నట్టు చూపే వీడియోలతో సోషల్ మీడియా నిండిపోతున్నది. చైనాకు చ�
Qatar gas plant explosion | ఖతార్లోని ప్రముఖ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు భారతీయులతో సహా 13 మంది మరణించారు. మరో 66 మంది గాయపడ్డారు. ఖతార్ ప్రభుత్వంతో పాటు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం �
Shashi Tharoor | ఇటీవల ఒమన్ తీరం (Oman Coast) లో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు (Indian Sailers) మృతిచెందిన ఘటనపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Sashitharoor) స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా �
హొర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పరం భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడం సంచలనంగా మారింది. కేవలం