అమెరికాలో పర్యటించే భారతీయ సందర్శకుల సంఖ్య తగ్గింది. ఏటా జూన్లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిరుడు జూన్లో 2.3 లక్షల మంది వెళ్లగా, ఈ ఏడాది జూన్లో 2.1 లక్షల మంది వెళ్లారు. అంటే, 8 శాతం త�
ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్స్లో భారత మహిళా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు బంగారు పతకాలతో మెరిశారు.
వలసదారులు, విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ వి�
షాపింగ్ విషయంలో భారతీయులు ‘తగ్గేదేలే!’ అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా.. కోరుకున్న వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 92 శాతం మంది.. తమ పండుగ ఖర్చును పెంచాలని యోచిస్తున్నారట.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీనిచ్చి మాటతప్పిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాగో కొత్త ఉద్యోగాలను ఇవ్వట్లేదు కనీసం ఉన్న ఉద్యోగాలైనా పోకుండా కాపాడే చర్యలు తీసుకొంటుందా? అంటే అదీలే�
Digital Fraud | భారత పౌరులు (Indians) 2024 ఏడాదికిగాను సైబర్ నేరగాళ్ల (Cyber criminals) చేతిలో మొత్తం రూ.23 వేల కోట్లు నష్టపోయారు. ఢిల్లీ (Delhi) కి చెందిన మీడియా, టెక్ కంపెనీ (Media, Tech Company) డాటా లీడ్స్ (DataLEADs) తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింద�
భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు.
భారతీయ విద్యార్థుల్లో చాలామందికి అమెరికాలోని పలు టాప్ యూనివర్సిటీల్లో సీటు ఖరారైనప్పటికీ ఆ దేశానికి వెళ్లడానికి అవసరమైన వీసా ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. భారతీయులపై భారీ స్థాయిలో పంజా విసురుతున్నారు. ఈ మోసాల్లో అత్యధికంగా ఆగ్నేయ ఆసియా దేశాల నుంచే జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది.
ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ�
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం విదేశీయులకు ఓ కొత్త రకం గోల్డెన్ వీసాని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్నట్లుగా భారీ మొత్తంలో ఆస్తులు లేదా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విధానం కాకుండా నామినే
తన చిరకాల పంతాన్ని నెగ్గించుకుంటూ పన్నుల తగ్గింపు, ఖర్చుల కోతకు ఉద్దేశించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిం�
భారతీయుల్లో ‘బ్రెయిన్ ఫాగ్' సమస్య క్రమంగా పెరుగుతున్నదట. అంటే.. ఏ విషయం మీదా దృష్టిని కేంద్రీకరించక పోవడం, గుర్తుంచుకోగలిగే, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతున్నదట. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ సమస్య.. �
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.