అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పాలన డాలర్లు సంపాదించాలనుకున్న భారతీయులకు పీడ కలగా మారింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న విధానాలు ఆసియావాసులకు ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగానే ఉన్న
తమ వద్ద చెల్లుబాటయ్యే పాస్పోర్ట్, ఈ-వీసాలు ఉన్నప్పటికీ తనతో పాటు 56 మంది భారతీయుల పట్ల జార్జియా అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఒక మహిళ ఇన్స్టాలో ఆరోపించింది.
విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందాలనుకొన్న భారతీయుల కల కల్లగానే మారుతున్నది. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వలసవాద విధానాల్లో మొదలైన కఠిన ఆంక్షల అగ్గి.. ఇప్పు
Charlie Kirk | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ (Charlie Kirk) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో భారతీయుల (Indians) గురించి ఆయన పెట్టిన ఓ పోస్ట్
వలసదారుల విషయంలో యూకే ప్రభుత్వం కఠినమైన ఆంక్షలకు తెరలేపింది. వీసా గడువు దాటి తమ దేశంలో ఉంటున్న 20,706 మంది భారతీయులను స్వదేశానికి పంపుతామంటూ హెచ్చరికలు జారీచేసింది.
అమెరికా వెళ్లాలనుకుంటున్న సాధారణ భారతీయులకు సైతం అగ్ర దేశం మరో మెలిక పెట్టింది. వలసయేతర వీసాలలో కొత్త నిబంధనలను చేర్చింది. ఇకపై నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం ప్రయత్నించే వారు తమ ఇంటర్వ్యూ అపాయింట్మెంట�
అమెరికాలో పర్యటించే భారతీయ సందర్శకుల సంఖ్య తగ్గింది. ఏటా జూన్లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిరుడు జూన్లో 2.3 లక్షల మంది వెళ్లగా, ఈ ఏడాది జూన్లో 2.1 లక్షల మంది వెళ్లారు. అంటే, 8 శాతం త�
ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్స్లో భారత మహిళా షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు బంగారు పతకాలతో మెరిశారు.
వలసదారులు, విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ వి�
షాపింగ్ విషయంలో భారతీయులు ‘తగ్గేదేలే!’ అంటున్నారు. ఖర్చుకు వెనకాడకుండా.. కోరుకున్న వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 92 శాతం మంది.. తమ పండుగ ఖర్చును పెంచాలని యోచిస్తున్నారట.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ హామీనిచ్చి మాటతప్పిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలాగో కొత్త ఉద్యోగాలను ఇవ్వట్లేదు కనీసం ఉన్న ఉద్యోగాలైనా పోకుండా కాపాడే చర్యలు తీసుకొంటుందా? అంటే అదీలే�
Digital Fraud | భారత పౌరులు (Indians) 2024 ఏడాదికిగాను సైబర్ నేరగాళ్ల (Cyber criminals) చేతిలో మొత్తం రూ.23 వేల కోట్లు నష్టపోయారు. ఢిల్లీ (Delhi) కి చెందిన మీడియా, టెక్ కంపెనీ (Media, Tech Company) డాటా లీడ్స్ (DataLEADs) తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింద�
భారత్ వంటి పరాయి దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకోవడం ఇక ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలకు స్పష్టంచేశారు.