ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే ఓడ సోమవారం బోల్తా పడింది. ఈ ఓడలో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్(ఎంఎస్సీ) తెలిపింది.
ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా తన సైన్యంలో నియమించుకొన్న భారతీయులను విముక్తి కల్పించేందుకు, వారిని వీలైనంత త్వరగా భారత్ పంపేందుకు మంగళవారం అంగీకారం తెలిపింది.
అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే ఈబీ-5 వీసాలు పొందుతున్న భారతీయుల సంఖ్య గత ఎనిమిది నెలలుగా తగ్గుతున్నది. 2024 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసుకుంటే ఈబీ-5 వీసాలు పొందిన భారతీయుల సంఖ్య ముందు ఏడాది కంటే ప�
కేవలం రూ.200 చెల్లించి (2.5 డాలర్లు) పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని పొందొచ్చు. రాకేశ్శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించవచ్చు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్'తో తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారాయన. దర్శకుడిగా రాజమౌళి సాధించిన ఘనత అసామాన్యం.
Marriage expenses | భారతీయ సమాజంలో వివాహానికి ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. పేదలైనా, ధనికులైనా, మధ్య తరగతి వారైనా ఉన్నంతలో తమ కుమారుడు లేదా కుమార్తె పెండ్లిని ఘనంగా జరపాలని కోరుకుంటారు.
పశ్చిమ దేశాల వారితో పోలిస్తే పదేండ్ల ముందుగానే భారతీయులు గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదమున్నదని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా(ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ గతంలో కన్నా ఈ ఏడాది మృతుల సంఖ్య తగ్గిందని, గత ఏడాది 187 మంది మరణించినట్టు చెప్పారు.
గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని శుక్రవారం విడుదలైన ఓ సర్వే తెలియజేసింది. యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలే అధికంగా జరిగాయని పేర్కొన్నది. ద
Kuwait Fire Accident : కువైట్లో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించిన ఘటన కలకలం రేపింది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కువైట్ వెళ్లాలని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్�