Survey | దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని స�
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.
భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది.
పేరు లేదా ఇంటిపేరు ఇందులో ఏదో ఒకటి మాత్రమే పాస్పోర్టుపై ఉంటే ఇకనుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లడం కుదరదు. టూరిస్టు, ఆన్ అరైవల్ వీసాపై వచ్చేవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఏడు పతకాలు ఖరారయ్యాయి. స్పెయిన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో రవీనా, విశ్వనాథ్ సురేశ్, వన్శజ్, భావ న, కుంజారాణి దేవి, లషు యాదవ్, అశిష్ స
Canadian military:నడా సైనిక దళం భారీ ప్రకటన చేసింది. ఆ దేశంలో ఉన్న శాశ్వత నివాసితులకు ఆఫర్ ఇచ్చింది. పర్మనెంట్ రెసిడెంట్స్ ఇక మిలిటరీలో చేరవచ్చు అని కెనడా ప్రకటించింది. ఈ ప్రకటన భారతీయులకు ఉప�
Fire in Maldives | మాల్దీవ్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్దీవియన్ రాజధాని మేల్లోని ఓ భవనంలో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో తొమ్మిది మంది భారత�
కెనడా జనాభాలో దాదాపు 23 శాతం మంది వలసదారులే ఉన్నారు. కొత్తగా వస్తున్న వలసదారుల్లో ఆసియా దేశాలకు చెందిన వారు 62% మంది ఉంటున్నారని, వీరిలో భారతీయులే అధికమని కెనడా గణాంక సంస్థ సెన్సస్ రిపోర్టు-2021లో పేర్కొన్నద�
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
మయన్మార్, థాయ్లాండ్ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్ గ్రూప్ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్ ఉచ్చుపన్నింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్ర
విదేశాల్లో ఐటీ జాబ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ యువతను కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. ఇందుకు సంబంధించి శనివారం పలు సూచనలు జారీచేసింది.