యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం విదేశీయులకు ఓ కొత్త రకం గోల్డెన్ వీసాని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్నట్లుగా భారీ మొత్తంలో ఆస్తులు లేదా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విధానం కాకుండా నామినే
తన చిరకాల పంతాన్ని నెగ్గించుకుంటూ పన్నుల తగ్గింపు, ఖర్చుల కోతకు ఉద్దేశించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చిం�
భారతీయుల్లో ‘బ్రెయిన్ ఫాగ్' సమస్య క్రమంగా పెరుగుతున్నదట. అంటే.. ఏ విషయం మీదా దృష్టిని కేంద్రీకరించక పోవడం, గుర్తుంచుకోగలిగే, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతున్నదట. ఒకప్పుడు అరుదుగా ఉన్న ఈ సమస్య.. �
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో సామాన్యుడి జీవితం అప్పులపాలైంది. మోదీ పాలనలో పేద, మధ్యతరగతి జీవుల బతుకు చిత్రం ‘సంపాదన మూరెడు.. అప్పులు బారెడు’ అన్నట్టుగా తయారైంది.
ట్రావెలింగ్ అంటే.. యువతే ఎక్కువగా గుర్తుకొస్తుంది. టూర్లు ప్లాన్ చేయాలన్నా, సరదాగా సరికొత్త ప్రాంతాలను చుట్టిరావాలన్నా.. యూత్ ఎప్పుడూ ముందుంటుంది. అదే సమయంలో పెద్దవాళ్లు కూడా విహారయాత్రలకు మొగ్గు చూప
అమెరికా ప్రేమికులకు హెచ్-1బీ వీసాకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఓ-1 వీసా మారింది. ఎస్టీఈఎం, వ్యాపారం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతుల కోసం ఈ వీసాను అమెరికన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) మధ్య వార్ కారణంగా అక్కడ చిక్కుకున్న భారతీయుల్ని (Indians) రప్పించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) చేపట్టిన విషయం తెలిసిందే.
Israel-Iran | ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. భారతీయులు (Indians) తక్షణమే టెహ్రాన్ (Tehran)ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ (Advisory) జారీ చేసింది.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వలసదారుల రాకను నియంత్రించడం లక్ష్యంగా పలు చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇవి అమెరికా వెళ్లిన, వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర ఆ
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్
UK Visa rules | బ్రిటన్ ప్రభుత్వం (British government) వీసా, వలస చట్టాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. యూకేలో వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఈ మార్పులు చేయాలని యోచిస్తోంది.
Attari Border | పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులు 48గంటల్లో తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచే పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్�
కెనడాలో నివసిస్తున్న భారతీయులు సహా పలువురు విదేశీ వలసదారులను దేశం నుంచి పంపించేసేందుకు ఆ దేశ ప్రభుత్వ కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. వారికి పొమ్మనకుండా పొగబెడుతున్నది.