Israel-Iran | ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. భారతీయులు (Indians) తక్షణమే టెహ్రాన్ (Tehran)ను వీడాలని ఎంబసీ తాజాగా కీలక అడ్వైజరీ (Advisory) జారీ చేసింది.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వలసదారుల రాకను నియంత్రించడం లక్ష్యంగా పలు చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇవి అమెరికా వెళ్లిన, వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర ఆ
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగాల్లో స్ధిరపడాలని కలలు కనడం మానండి అని గుర్గావ్కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త రాజేశ్ సాహ్నీ భారతీయులకు సూచించారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్
UK Visa rules | బ్రిటన్ ప్రభుత్వం (British government) వీసా, వలస చట్టాల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. యూకేలో వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకునే దిశగా ఈ మార్పులు చేయాలని యోచిస్తోంది.
Attari Border | పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయులు 48గంటల్లో తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల నుంచే పాకిస్తాన్ పౌరులు అట్టారి సరిహద్�
కెనడాలో నివసిస్తున్న భారతీయులు సహా పలువురు విదేశీ వలసదారులను దేశం నుంచి పంపించేసేందుకు ఆ దేశ ప్రభుత్వ కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. వారికి పొమ్మనకుండా పొగబెడుతున్నది.
అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రా�
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు మనీశ్ రాథోడ్, హితేశ్, అభినాశ్ జమ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన వేర్వేరు బరువు విభాగాల్లో ప్రత్యర్థులను చి�
భారత దేశం నుంచి డంకీ రూట్లో అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు మునుపెన్నడూ లేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో చట్టవిరుద్ధ వలసదారుల సంఖ్యను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉండటమే దీన�
లక్షలాది రూపాయల అప్పు చేసి అగ్రరాజ్యం అమెరికాకు ఉన్నత విద్యకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు కళ్లముందే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతుండటంతో బావురుమంటూ నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
భారతీయుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. రోజుకు ఐదారు గంటలు సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఈవై విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024లో భారతీయులు గతం�
భారతీయ సంపన్నుల్లో దాదాపు 22% శాతం మంది స్వదేశాన్ని వీడాలనుకుంటున్నారు. వీరంతా మెరుగైన జీవన పరిస్థితులు, నాణ్యమైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం ఉన్న విదేశాలకు వలసపోవాలనుకుంటున్నట్టు తాజా సర్వ
Etihad Airways | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) భారతీయుల (Indians) కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.