అమెరికాలోని స్టోర్లో ఒక దుండగుడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో భారత సంతతికి చెందిన తండ్రీ, కూతురు మరణించారు. వర్జీనియాలోని ఒక కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తున్న భారత్కు చెందిన 56 ఏండ�
అమెరికాలోని ప్రవాస భారతీయులు లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం మరింత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ముఖ్యంగా శాశ్వత పౌరసత్వానికి ఆధారమైన గ్రీన్కార్డున్న భారతీయ వృద్ధులను విమానాశ్రయాలలో బెదిరింపులకు గుర
59 శాతం మంది భారతీయులు రోజుకు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదని లోకల్ సర్కిల్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియా ఎలా నిద్రపోతున్నది-2025’ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో నిద్ర లేమికి గల కారణాలను విశ్ల
జీవితంలో అత్యధిక సమయం పని చేయడానికే వెచ్చించాలనేవారి జాబితాలోకి నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా చేరారు. ‘బిజినెస్ స్టాండర్డ్' నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పని చేయకపోవ�
America | అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అ�
మయన్మార్లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ఆకర్షిస్తున్న ముఠాలు.. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో నిర్బంధంగా పని చేయించుకు�
అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగా 300 మందిని పనామా దేశానికి అమెరికా పంపించింది. వీరిలో భారత్ సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. అక్రమ వలసదారులను పనామాలోని ఒక హోటల్లో నిర్బంధ�
తమ లవ్ లైఫ్ అంత సంతోషంగా సాగడం లేదని చాలా మంది భారతీయులు చెప్తున్నారు. ఇప్సోస్ అనే సంస్థ 30 దేశాల్లో ప్రేమ జీవితంపై సర్వే నిర్వహించింది. ‘లవ్ లైఫ్ శాటిస్ఫాక్షన్ 2025’ పేరుతో ప్రేమికుల రోజు సందర్భంగా ఈ స
అమెరికాను ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘అనాథరైజ్డ్ ఇండియన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్: ట్రెండ్స్ �
Donald Trump | దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారిస్తున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలివుల్లా ఖాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర విమర్�
దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించాలనుకొనే వారు అనేక దేశాలు, ప్రమాదకర అడ్డంకులు, భయానక డారియన్ గ్యాప్ అడవిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. కొలంబియా, పనామా దేశాల మధ్య 97 కిలోమీ�
తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలప