అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రా�
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు మనీశ్ రాథోడ్, హితేశ్, అభినాశ్ జమ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన వేర్వేరు బరువు విభాగాల్లో ప్రత్యర్థులను చి�
భారత దేశం నుంచి డంకీ రూట్లో అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు మునుపెన్నడూ లేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో చట్టవిరుద్ధ వలసదారుల సంఖ్యను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉండటమే దీన�
లక్షలాది రూపాయల అప్పు చేసి అగ్రరాజ్యం అమెరికాకు ఉన్నత విద్యకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు కళ్లముందే డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతుండటంతో బావురుమంటూ నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
భారతీయుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు బానిసలయ్యారు. రోజుకు ఐదారు గంటలు సోషల్ మీడియాకే అంకితమైపోతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఈవై విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024లో భారతీయులు గతం�
భారతీయ సంపన్నుల్లో దాదాపు 22% శాతం మంది స్వదేశాన్ని వీడాలనుకుంటున్నారు. వీరంతా మెరుగైన జీవన పరిస్థితులు, నాణ్యమైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం ఉన్న విదేశాలకు వలసపోవాలనుకుంటున్నట్టు తాజా సర్వ
Etihad Airways | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్వేస్ (Etihad Airways) భారతీయుల (Indians) కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అమెరికాలోని స్టోర్లో ఒక దుండగుడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో భారత సంతతికి చెందిన తండ్రీ, కూతురు మరణించారు. వర్జీనియాలోని ఒక కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తున్న భారత్కు చెందిన 56 ఏండ�
అమెరికాలోని ప్రవాస భారతీయులు లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం మరింత నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ముఖ్యంగా శాశ్వత పౌరసత్వానికి ఆధారమైన గ్రీన్కార్డున్న భారతీయ వృద్ధులను విమానాశ్రయాలలో బెదిరింపులకు గుర
59 శాతం మంది భారతీయులు రోజుకు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదని లోకల్ సర్కిల్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియా ఎలా నిద్రపోతున్నది-2025’ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో నిద్ర లేమికి గల కారణాలను విశ్ల
జీవితంలో అత్యధిక సమయం పని చేయడానికే వెచ్చించాలనేవారి జాబితాలోకి నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా చేరారు. ‘బిజినెస్ స్టాండర్డ్' నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కష్టపడి పని చేయకపోవ�
America | అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశిస్తున్న సంపన్న విదేశీ వలసదారుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డ్ కార్డులను కొనుగోలు చేయడం ద్వారా అ�
మయన్మార్లోని మ్యావడీ కేంద్రంగా భారతీయులను మోసం చేసే సైబర్ ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయి. ఉద్యోగాల ఎర వేసి భారత యువతను ఆకర్షిస్తున్న ముఠాలు.. అక్కడికి వెళ్లిన తర్వాత వారితో నిర్బంధంగా పని చేయించుకు�